దుబ్బాక ఉపఎన్నికల్లో రాజకీయం మరింత వేడెక్కింది. అన్ని పార్టీల మధ్య మాటల యుద్ధం రోజు రోజుకు పెరుగుతోంది. అన్ని పార్టీల రాష్ట్ర స్థాయి నేతలు దుబ్బాకలో మకాం
హైదరాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఉదయమే జీ హెచ్ ఎంసీ ప్రధాన కార్యాలయానికి పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు చేరుకున్నారు. ప్రభుత్వ ప్రధాన
తెలంగాణను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కుండపోత వాన కురుస్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా
ప్రగతి భవన్ లో నిన్న అర్ధరాత్రి అన్ని జిల్లాల, రాష్ట్రస్థాయి వ్యవసాయశాఖ అధికారులతో సీఎం అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్బంగా సీఎం కెసిఆర్ యాసంగి
ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి శోభా నాయుడు(64) మృతి చెందారు. ఆనారోగ్యంతో హైదరాబాద్ లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాశ విడిచారు. 1956
హైదరాబాద్ నగరాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. విపరీతంగా కొడుతున్న వర్షాలకు రోడ్లు, పలు కాలనీలు జలమయమయ్యాయి. మొన్నటి నుంచి హైదరాబాద్ నగరాన్ని వర్షాలు వదలడం లేదు. ఏకంగా 32