telugu navyamedia

వార్తలు

తన ఇంటిని సిఎస్కే రంగులతో నింపిన ధోని డై-హార్డ్ ఫ్యాన్…

Vasishta Reddy
ఈ ఏడాది ఐపీఎల్ లో ఎంఎస్ ధోని ఆడుతున్న తీరుపై చాలా మంది విమర్శలు చేస్తున్న సమయంలో, భారత మాజీ కెప్టెన్ యొక్క డై-హార్డ్ ఫ్యాన్ తన

ఆ స్టార్ ఆటగాడు ఐపీఎల్ లో ఎందుకు రాణించలేకపోతున్నాడో తెలుసా..?

Vasishta Reddy
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ స్టార్ ఆల్ రౌండర్ మరియు ఐపీఎల్ 2020 యొక్క అత్యంత ఖరీదైన (రూ. 10.75 కోట్లు) ఆటగాల్లో ఒకడైన గ్లెన్ మాక్స్వెల్ అంతగా

దుబ్బాక ఎలక్షన్స్ : టీఆర్‌ఎస్ అభ్యర్థి నామినేషన్‌

Vasishta Reddy
దుబ్బాక ఉపఎన్నికల్లో రాజకీయం మరింత వేడెక్కింది. అన్ని పార్టీల మధ్య మాటల యుద్ధం రోజు రోజుకు పెరుగుతోంది. అన్ని పార్టీల రాష్ట్ర స్థాయి నేతలు దుబ్బాకలో మకాం

జీవా ధోనికి అత్యాచార బెదిరింపులు… 16 ఏళ్ళ బాలుడు అరెస్ట్…

Vasishta Reddy
గత ఏడాది ప్రపంచ కప్ తర్వాత నుండి క్రికెట్  కు దూరంగా ఉన్న మహేంద్రసింగ్ ధోని ఈ ఏడాది ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్

హైదరాబాద్‌లో భారీ వర్షాలు : మంత్రి కేటీఆర్‌ సమీక్ష

Vasishta Reddy
హైదరాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఉదయమే జీ హెచ్ ఎంసీ ప్రధాన కార్యాలయానికి పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు చేరుకున్నారు. ప్రభుత్వ ప్రధాన

భారత్ లో 72 లక్షలు దాటిన కరోనా కేసులు

Vasishta Reddy
భారత్ లో కరోనా విజృంభణ కొనసాగుతూనే వుంది. ప్రతి రోజు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే వున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని కఠిన నిబంధనలు అమలు చేసిన కేసుల

ఐపీఎల్ లో మరికొన్ని మ్యాచ్ లకు దూరంకానున్న పంత్…

Vasishta Reddy
ఈ ఏడాది ఐపీఎల్ కరోనా కారణంగా యూఏఈ వేదికగా జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ లీగ్ ప్రారంభానికి ముందు భారత ఆటగాళ్లు అందరూ దాదాపు ఆరు

తెలంగాణలో ఇవాళ, రేపు సెలవులు

Vasishta Reddy
తెలంగాణను భారీ వ‌ర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడ‌తెరిపి లేకుండా కుండ‌పోత వాన కురుస్తోంది. ఈ క్ర‌మంలో హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ శాఖ రెడ్ అల‌ర్ట్ జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా

రైతులకు సీఎం కెసిఆర్ సూచన..ఆ పంట వేయద్దు

Vasishta Reddy
 ప్రగతి భవన్ లో   నిన్న అర్ధరాత్రి  అన్ని జిల్లాల, రాష్ట్రస్థాయి వ్యవసాయశాఖ అధికారులతో సీఎం అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్బంగా సీఎం కెసిఆర్ యాసంగి

బిగ్ బ్రేకింగ్ : కీసర మాజీ ఎమ్మార్వో నాగరాజు ఆత్మహత్య

Vasishta Reddy
కీసర మాజీ తహశీల్దార్ నాగరాజు ఆత్మహత్య చేసుకున్నాడు. గతంలో కోటి పది లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేసి ఎసిబికి చిక్కిన నాగరాజు… చంచల్ గూడ జైల్లో

అనారోగ్యంతో పద్మ శ్రీ శోభా నాయుడు మృతి..

Vasishta Reddy
ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి శోభా నాయుడు(64) మృతి చెందారు. ఆనారోగ్యంతో హైదరాబాద్ లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాశ విడిచారు. 1956

హైదరాబాద్ పాతబస్తీలో విషాదం.. తొమ్మిది మంది మృతి

Vasishta Reddy
హైదరాబాద్ నగరాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. విపరీతంగా కొడుతున్న వర్షాలకు రోడ్లు, పలు కాలనీలు జలమయమయ్యాయి. మొన్నటి నుంచి హైదరాబాద్ నగరాన్ని వర్షాలు వదలడం లేదు. ఏకంగా 32