వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసులపై చేయి చేసుకున్నారన్న కారణంతో షర్మిలపై పలు సెక్షన్ల కింద కేసులు
ఉత్తర్ప్రదేశ్ రాజధాని లక్నోలో విషాదం చోటు చేసుకుంది. దిల్కుషా ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఇంటి గోడ కూలి ఇద్దరు చిన్నారులు సహా తొమ్మిది మంది మృతి చెందారు.
*హైదరాబాద్లో నిండు గర్భిణి దారుణ హత్య *బావమరిది అయ్యే వెంకట రామక్రిష్ణను అంతం చేయాలని ప్లాన్ *ఆ సమయంలో ఇంట్లో రామకృష్ణ లేకపోవడంతో భార్య స్రవంతిపై దాడి
సికింద్రాబాద్లో సోమవారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రూబీ ఎలక్ట్రిక్ స్కూటర్ షోరూంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ
మహారాష్ట్రలోని నాగ్పుర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాగ్పూర్ లోని సక్కర్దార వంతెన పై వేగంగా వస్తున్న ఓ కారు అదే దారిలో వస్తున్న వాహనాలపైకి దుసుకెళ్లింది.
టీడీపీ అధినేత చంద్రబాబు పీఏ మనోహర్ డ్రైవర్ నాగరాజు(28)పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఈ సంఘటన జరిగింది. వివరాల్లోకి
*విద్యార్ధుల ఆటోను ఢీకొన్న లారీ *ఇద్దరు మృతి, నలుగురి పరిస్థితి విషమం హైదరాబాద్ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా చర్లపల్లి జైలు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కూల్
*లోన్యాప్ వేధింపులు.. * పురుగులుమందు తాగి దంపతులు ఆత్మహత్య *అనాథులుగా మారిన ఇద్దరు చిన్నారు.. ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో విషాదం చోటుచేసుకుంది. ప్రాణం కన్నా
హైదరాబాద్ ఐఐటీకి చెందిన మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు .సంగారెడ్డి జిల్లాలోని పోతిరెడ్డిపల్లిలో ఓ లాడ్జ్ నుంచి కిందకు దూకి మేఘ కపూర్(22) అనే ఇంజినీర్ ఆత్మహత్య