telugu navyamedia

ఆంధ్ర వార్తలు

సీఎం జగన్ మంచి మనస్సు చేసుకుని ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నా…

Vasishta Reddy
అమరావతికి భూములిచ్చిన రైతులు ఉద్యమం చేపట్టి 300 రోజులయిందని మాజీ మంత్రి సోమిరెడ్డి అన్నారు. రాజధానిగా అమరావతిని ఆనాటి సీఎం చంద్రబాబు నాయుడు ప్రతిపాదించగా, ప్రతిపక్ష నాయకుడు

ఏపీ సీఎం ఆస్తుల కేసులో నేడు సీబీఐ కోర్ట్ లో విచారణ…

Vasishta Reddy
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో నేడు సీబీఐ కోర్ట్ లో విచారణ జరగనుంది. అయితే గత విచారణలో ప్రస్తుతం ఉన్న కరోనా

దళితులు ఉండే ప్రాంతంలో రాజధాని ఉండటం జగన్ కు ఇష్టం లేదు…

Vasishta Reddy
ఏపీ మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు మాట్లాడుతూ… అమరావతి కోసం 300 రోజులు ఉద్యమం కొనసాగింది. ఈ ఉద్యమాన్ని అణచడానికి ఎన్నో కుట్రలు పన్నారు. అక్రమ

అమరావతి రైతుల ఉద్యమానికి నేటితో 300 రోజులు…

Vasishta Reddy
ఆంధ్ర ప్రదేశ్ లో రాజధాని విభన గురించి వైసీపీ ప్రభుత్వం చెప్పున తర్వాత నుండి ముందుగా రాజధాని కోసం భూములు ఇచ్చిన అమరావతి రైతుల ఉద్యమ చేప్పట్టిన

రాజధాని అమరావతికి సంభందించిన కేసులను రోజువారీ విచారణ….

Vasishta Reddy
రాజధాని అమరావతికి సంభందించిన కేసులను రోజువారీ విచారణ జరపనుంది ప్రభుత్వం. సిఎం క్యాంపు ఆఫీసు, స్టేట్ కమిషనరేట్ ల విషయంలో పూర్తివివరాలతో కౌంటర్ ఇప్పటికే వేసింది ప్రభుత్వం.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ

Vasishta Reddy
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మరో లేఖ రాశారు. రెవెన్యూ యంత్రాంగాన్ని పంపి అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పంట నష్టాన్ని

ఏపిలో కరోనా వైరస్ విజృంభణ…ఇవాళ మరో

Vasishta Reddy
ఏపిలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే వుంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే వున్నాయి. గడిచిన 24 గంటల్లో నమోదు అయిన కరోనా కేసుల

మూడు రాజధానులపై బొత్స ఆసక్తికర వ్యాఖ్యలు…

Vasishta Reddy
మూడు రాజధానుల వ్యవహరం రోజు రోజుకు రాజుకుంటోంది. ఈ వ్యవహరంతో టీడీపీ, వైసీపీల మధ్య మాటల యుద్ధం కూడా పెరుగుతోంది. ఆదివారం ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ

లోకేష్‌పై విజయసాయిరెడ్డి సెటైర్‌..బాబునే మించిపోయాడు అంటూ

Vasishta Reddy
ఏపీ రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. ఏపీ ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ పథకాలపై విమర్శలు చేస్తూనే ఉంది టీడీపీ. అయితే…టీడీపీకి ధీటుగా వైసీపీ నేతలు కౌంటర్‌ ఇస్తూనే

కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఇంటర్‌ విద్యార్థిని..

Vasishta Reddy
అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా అనంతపురం జిల్లా కలెక్టర్‌ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇవాళ 11 గంటల సమయంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులుగా బాలికలు

ఏపీకి భారీ వర్ష సూచన…4 నాలుగు రోజులు పాటు

Vasishta Reddy
ఏపీకి మరోసారి భారీ వర్ష సూచన ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే నాలుగు రోజుల్లో ఏపీలో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి మరో షాక్…

Vasishta Reddy
టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి ఏపీ ప్రభుత్వం మరో ఝలకిచ్చింది. జేసీ దివాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న మైనింగ్‌పై కేసు నమోదైంది. మైనింగ్