ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉగాది రోజున ఉత్తమ సేవలు అందించిన గ్రామ, వార్డు వాలంటీర్లను సత్కరించాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం
పుదుచ్చేరి ఎన్నికలకు సంబంధించిన మ్యానిఫెస్టోను నిన్నటి రోజున నిర్మలా సీతారామన్ రిలీజ్ చేశారు. ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే పుదుచ్చేరికి స్పెషల్ స్టేటస్ ఇస్తామని పేర్కొన్నారు. దీనిపై
గ్రామ, వార్డు వలంటీర్లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉత్తమ సేవలు అందించిన గ్రామ, వార్డు వలంటీర్లను ఉగాది రోజున సత్కరించేందుకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది.
సీఎం జగన్ మోహన్రెడ్డి కరోనా వ్యాక్సిన్ను ఇవాళ తీసుకున్నారు. గుంటూరు-అమరావతి రోడ్డులోని భారత్పేట 140 వ వార్డు సచివాలయంలో సీఎం జగన్, ఆయన సతీమణి భారతీలు పేర్లు
కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. రోజు రోజు కరోనా తీవ్రత పెరుగుతూనే ఉంది. అటు ఎండలు కూడా దంచికొడుతున్నాయి. ఇల్లు దాటి కాలు బయటపెట్టే పరిస్థితి లేకుండా
ఏపీలోనూ రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఏపీలో బుధవారం ఒక్కరోజే 1184 కరోనా కేసులు నమోదయ్యాయి. ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో అధికారులు కీలక
నిమ్మగడ్డ పదవికాలం ముగిసినా.. ఆయనపై విమర్శలు ఆగడంలేదు.. దానికి కారణం.. ఆయన గవర్నర్కు లేఖ రాయడమే.. నిమ్మగడ్డపై సీరియస్ కామెంట్స్ చేశారు మంత్రి పేర్ని నాని.. తాడేపల్లిలో