telugu navyamedia

ఆంధ్ర వార్తలు

ఏపీలో ఈరోజు ఎన్ని కరోనా కేసులంటే…?

Vasishta Reddy
ఏపీలో కరోనా ఉధృతి పెరుగుతూ ఉంది. ఇప్పటికే ఏపీలో 9 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్

ఉగాది రోజున వారిని సత్కరించాలని ఏపీ ప్రభుత్వ నిర్ణయం …

Vasishta Reddy
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉగాది రోజున ఉత్తమ సేవలు అందించిన గ్రామ, వార్డు వాలంటీర్లను సత్కరించాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం

పుదుచ్చేరికి స్పెషల్ స్టేటస్ ఎలా ఇస్తారు : శైలజానాథ్

Vasishta Reddy
పుదుచ్చేరి ఎన్నికలకు సంబంధించిన మ్యానిఫెస్టోను నిన్నటి రోజున నిర్మలా సీతారామన్ రిలీజ్ చేశారు.  ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే పుదుచ్చేరికి స్పెషల్ స్టేటస్ ఇస్తామని పేర్కొన్నారు.  దీనిపై

ఏపీలో లాక్‌డౌన్.. ఎక్కడంటే..?‌

Vasishta Reddy
ఈ ఏడాది ఆరంభం నుండి మన దేశంలో కరోనా కు వ్యాక్సిన్ అందిస్తున్నారు. అయిన కేసులు మాత్రం తగ్గడం లేదు. అయితే ఏపీలో ఒక్క నెల కిందట

వలంటీర్లకు జగన్ ప్రభుత్వం శుభవార్త

Vasishta Reddy
గ్రామ, వార్డు వలంటీర్లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉత్తమ సేవలు అందించిన గ్రామ, వార్డు వలంటీర్లను ఉగాది రోజున సత్కరించేందుకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది.

కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న ఏపీ సీఎం జగన్ దంపతులు

Vasishta Reddy
సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి కరోనా వ్యాక్సిన్‌ను ఇవాళ తీసుకున్నారు. గుంటూరు-అమరావతి రోడ్డులోని భారత్‌పేట 140 వ వార్డు సచివాలయంలో సీఎం జగన్‌, ఆయన సతీమణి భారతీలు పేర్లు

ఏపీలో ఇవాళ్టి నుంచే ఒంటి పూట బడులు

Vasishta Reddy
కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. రోజు రోజు కరోనా తీవ్రత పెరుగుతూనే ఉంది. అటు ఎండలు కూడా దంచికొడుతున్నాయి. ఇల్లు దాటి కాలు బయటపెట్టే పరిస్థితి లేకుండా

కరోనా బీభత్సం… ఏపీలో అక్కడ లాక్ డౌన్ !

Vasishta Reddy
ఏపీలోనూ రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఏపీలో బుధవారం ఒక్కరోజే 1184 కరోనా కేసులు నమోదయ్యాయి. ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో అధికారులు కీలక

తెలంగాణ ఉద్యోగులకు ఏపీ నుండి విడుదల…

Vasishta Reddy
ఏపీలో పని చేస్తున్న తెలంగాణకు చెందిన ఉద్యోగులను రిలీవ్ చేసింది ప్రభుత్వం.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు ఏపీ సీఎస్ ఆదిత్యనాధ్ దాస్… తెలంగాణకు ఆప్షన్

ఏపీలో రేపే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్…?

Vasishta Reddy
ఏపీలో గత నాలుగు ఐదు నెలల నుండి వరుసగా ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అక్కడ ప్రస్తుతం తిరుపతి ఉప ఎన్నిక రగడ నడుస్తుంది.

నిమ్మగడ్డపై పేర్ని నాని ఆగ్రహం…

Vasishta Reddy
నిమ్మగడ్డ పదవికాలం ముగిసినా.. ఆయనపై విమర్శలు ఆగడంలేదు.. దానికి కారణం.. ఆయన గవర్నర్‌కు లేఖ రాయడమే.. నిమ్మగడ్డపై సీరియస్ కామెంట్స్ చేశారు మంత్రి పేర్ని నాని.. తాడేపల్లిలో

ఏపీ కరోనా అప్డేట్…

Vasishta Reddy
ఏపీలో కరోనా ఉధృతి పెరుగుతూ ఉంది. ఇప్పటికే ఏపీలో 9 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్