telugu navyamedia

ఆంధ్ర వార్తలు

విద్యావిధానం అమలుకు చర్యలు తీసుకోవాలి: జగన్‌

navyamedia
ఏపీలో నూతన విద్యావిధానం అమలు చేసే దిశగా అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ముద్రిస్తోన్న పాఠ్యపుస్తకాలను నాణ్యంగా

ఏపీలో కొత్తగా 1,178 కరోనా కేసులు

navyamedia
ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 54,970 మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించగా… 1,178 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 204 కేసులు నమోదు

ఏపీలో ఈరోజు 739 కరోనా కేసులు

navyamedia
ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 43,594 శాంపిల్స్‌ పరీక్షించగా.. 739 మందికి పాజిటివ్‌గా తేలింది. ఇక, చిత్తూరు, ప్రకాశం జిల్లాలో నలుగురు చొప్పున, నెల్లూరు, కృష్ణా

రోడ్లను బాగుచేయడంపై దృష్టిపెట్టండి: జగన్‌

navyamedia
రోడ్లు, పోర్టులు, ఎయిర్‌పోర్ట్‌ల నిర్మాణంపై ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం సమీక్ష చేపట్టారు. ఆర్‌అండ్‌బి, పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖలపై

జగన్ పాలనపై బాబు సంచలన కామెంట్స్..

navyamedia
వినాయక చవితి ఉత్సవాలకు ఆంక్షలు ఏవిధంగా పెడతారు? అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. వైఎస్సార్ వర్థంతికి వర్తించని కొవిడ్ నిబంధనలు గణేష్ ఉత్సవాలకు ఏ విధంగా

ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు..

navyamedia
ఏపీలో కరోనా మహమ్మారి సంక్రమణ నెమ్మదిగా విస్తరిస్తోంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మొన్నటి వరకూ తగ్గుముఖం పట్టిన కేసులు క్రమంగా పెరుగుతుండటం ఆందోళన

ఏపీలో కొత్తగా 1502 కరోనా కేసులు

navyamedia
ఏపీలో గత 24 గంటల్లో 63, 717 సాంపిల్స్‌ పరీక్షించగా.. 1502 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. మరో 16 మంది కరోనా బాధితులు మృతిచెందారు. ఇక,

ఏపీలో ఈరోజు 1520 కరోనా కేసులు

navyamedia
ఏపీలో తాజాగా 1520 కరోనా కేసులు న‌మోదైన‌ట్టు రాష్ట్ర ఆరోగ్య‌శాఖ పేర్కొన్న‌ది. దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 20,18,200కి చేరింది.

పరిశ్రమలకు ప్రోత్సాహకాలు విడుదల చేసిన సీఎం జగన్‌

navyamedia
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎంఎస్‌ఎంఈ, స్పిన్నింగ్, టెక్స్‌టైల్‌ పరిశ్రమలకు రూ.1,124 కోట్ల ప్రోత్సాహకాలను విడుదల చేశారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్‌ బటన్‌

వై.ఎస్.ఆర్.సంస్మరణ సభ ఎందు కోసం ? ఎవరి కోసం?

navyamedia
ఏదైనా క్రతువు, కార్యక్రమం నిర్వహించిన తరవాత దాని నిర్వాహకులు మొదట అనుకునే మాట, ఎంతమందిని పిలిచాం, ఎంతమంది వచ్చారు? ఎవరు రాలేదు అని. అలానే వై.ఎస్.ఆర్. సంస్మరణ

సింహాచలం భూముల అక్రమాలపై దూకుడు పెంచిన ప్ర‌భుత్వం..

navyamedia
మాన్సాన్‌ అయిన సింహాచలం భూములపై ప్రభుత్వం దూకుడు పెంచింది. బాధ్యులైన సూత్రధారులు, పాత్రధారుల లెక్కలు బయటపెట్టేం దుకు విజిలెన్స్ విచారణ వేగవంతం అయ్యింది. 2016-2017లో దేవస్థానం ఆస్తుల

ప్రభుత్వాస్పత్రికి వెళ్తే రోగం తగ్గుతుందనే భరోసా ప్రజలకు రావాలి: జగన్‌

navyamedia
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆస్పత్రుల్లో వైద్య సేవలపై ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని సూచించారు. కోవిడ్ నివారణ