telugu navyamedia
రాజకీయ వార్తలు వ్యాపార వార్తలు

ముంబై : .. డిసెంబర్ 10న .. బ్యాంకుల బంద్ ..

bank strikes on 22nd october

బ్యాంక్‌ యూనియన్లు ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనాన్ని నిరసిస్తూ డిసెంబర్‌ 10న పార్లమెంట్‌ ముందు భైఠాయించాలని నిర్ణయించాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇటీవల 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను 4 బ్యాంకులుగా కుదించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే కాగా, ఈ చర్యతో నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఆరు విలీనం కానున్నాయి.

ఈ విధంగా విలీనం చేయడం వల్ల స్టేక్‌ హోల్డర్లకు ఎటువంటి ప్రయోజనం లేదని యూనియన్లు అంటున్నాయి. విలీనం పూర్తయితే నిరుపేదలు సరసమైన బ్యాంకింగ్‌ సేవలను ఖచ్చితంగా కోల్పోతారని పేర్కొన్నాయి.

Related posts