ఆంధ్ర వార్తలుఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు ఇలా.. by navyamediaOctober 22, 2021October 22, 20210 Share ఆంధ్రప్రదేశ్ రాష్టంలో గత 24 గంటల్లో 43,494 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 478 మందికికోవిడ్ 19 పాజిటివ్గా నిర్ధారించారు.