telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా కేసులు ఇలా..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్టంలో గత 24 గంటల్లో 43,494 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 478 మందికికోవిడ్ 19 పాజిటివ్‌గా నిర్ధారించారు.

Related posts