telugu navyamedia
సినిమా వార్తలు

రామ్ చరణ్ ఫ్యాన్స్ అత్యుత్సాహం..

  • రామ్ చరణ్ ఫ్యాన్స్ అత్యుత్సాహం.. హుండీపై నిల్చొని అపచారం, ఇదేం అభిమానం..
  • దర్శకుడు కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం ఏప్రిల్‌ 29న థియేట‌ర్ల‌లో గ్రాండ్‌గా విడుద‌ల కానుంది. ఈనెల 29న ఆచార్య సినిమా థియేటర్లలో సందడి చేయనుంది.
  • సినిమా ప్రమోషన్లలో భాగంగా చిరంజీవితో పాటు, రామ్ చరణ్ బిజీగా ఉన్నారు. సినిమా విడుదలవుతున్న క్రమంలో.. కొరటాల శివ, రామ్ చరణ్ లు విజయవాడ ఇంద్రకీలాద్రిని దర్శించుకోవాలని నిర్ణయించుకున్నారు.
  • అభిమానం ఉండొచ్చుకానీ హద్దులు దాటకూడదు.. కానీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ విజయవాడ దుర్గ గుడిలో హద్దులు దాటారు. దీంతో అమ్మవారి సన్నిధిలో అపచారం చోటు చేసుకుంది.

స్టార్ హీరో.. మెగా స్టార్ చిరంజీవి న‌టిస్తోన్న చిత్రం ఆచార్య‌ . తనయుడు రామ్ చరణ్ కూడా కీ రోల్ పోషిస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన సినిమా ఆచార్య. మెగా ఫ్యాన్స్ ఎంతగానే వేచి చూస్తున్న ఆచార్య సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది.

అందుకే ఇప్పుడు మెగా అభిమానులు ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. ఈ సినిమాపై ఆచార్య టీంతో పాటు.. అభిమానులు కూడా భారీగా అంచనాలు పెట్టుకున్నారు.

——–

Related posts