తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. సంజయ్ పాదయాత్రలో బండి సంజయ్ గో బ్యాక్ అంటూ టీఆర్ఎస్ కార్యకర్తలు
*బండి సంజయ్కు వరంగల్ పోలీసులు నోటీసులు *ప్రజాసంగ్రామ యాత్రను ఆపండి.. *నోటీసులు జారీ చేసిన వరంగల్ కమిషనరేట్ *చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్న పోలీసులు ప్రజా సంగ్రామ
కేంద్ర ప్రభుత్వం ఆర్మీ రిక్రూట్ మెంట్ కోసం తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ హైదరాబాద్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో కొందరు యువకులు విధ్వంసం సృష్టించిన విషయం
అగ్నిపథ్ స్కీమ్పై నిరసనలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పోలీసులు జరిపిన కాల్పుల్లో మృతి చెందిన దామెర రాకేష్ మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం మార్చురీ వద్ద రాష్ట్ర పంచాయతీరాజ్
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగిన అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన రాకేష్ కుటుంబానికి పరామర్శించేందుకు వరంగల్ వెళ్తుండగా పోలీసులు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ని అదుపులోకి తీసుకున్నారు.. ఘట్కేసర్
హనుమకొండలోని భీమదేవరపల్లిలో మండలంలో దారుణం జరిగింది. కన్నకొడుకును తండ్రి గొడ్డలితో నరికిచంపాడు. కుటుంబకలహాలతో తండ్రి మాచర్ల కుమారస్వామిపై కుమారుడు శ్రీకాంత్(32) గొడ్డలితో దాడి చేశాడు. అదే గొడ్డలి
తెలంగాణ అంటే తెలంగాణ అంటే పేగు బంధం.. తమకు ఆత్మగౌరవమని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పేర్కొన్నారు. రైతుల పక్షాన పోరాడే విషయంపై కాంగ్రెస్ సంపూర్ణ బాధ్యత తీసుకుంటుందని
*ఈ నెలాఖరున రాహుల్ గాంధీ టూర్ *వరంగల్లో సభ పెట్టేందుకు టీపీసీసీ కార్యచరణ. *రెండు రోజులపాటు తెలంగాణలో పర్యటించనున్న రాహుల్ గాంధీ కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్
తెలంగాణలో వరంగల్ జిల్లా లోని విషాదం చోటు చేసుకుంది. మహాత్మా జ్యోతిబా ఫూలే కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం ఓ విద్యార్థి నిండు ప్రాణం బలైంది. సీనియర్ల బలవంతం
సిద్ధిపేట కలెక్టర్ గా సంగారెడ్డికలెక్టర్ హనుమంతరావు అదనపు బాధ్యతలు చేపట్టారు. వర్గల్ సరస్వతి దివ్యసన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ వేదపండితులు ఆశీర్వచనాలు అందించి సంకల్పపూజ చేశారు.