హనుమకొండలోని భీమదేవరపల్లిలో మండలంలో దారుణం జరిగింది. కన్నకొడుకును తండ్రి గొడ్డలితో నరికిచంపాడు. కుటుంబకలహాలతో తండ్రి మాచర్ల కుమారస్వామిపై కుమారుడు శ్రీకాంత్(32) గొడ్డలితో దాడి చేశాడు. అదే గొడ్డలి అందుకున్న తండ్రి కుమారుడిపై కుమారస్వామి దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన శ్రీకాంత్ అక్కడికక్కడే మృతి చెందాడు.
సమాచారం అందిన వెంటనే పోలీసులు పోలీసులుఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు
టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ లో మాట్లాడడం లేదు: రేవంత్ రెడ్డి