కరోనా వ్యాధి నియంత్రణ పట్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాధ్యతా రాహిత్యంతో వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు
పార్టీ ముఖ్యనేతలు, నియోజకవర్గ ఇన్ఛార్జులతో టీడీపీ అధినేత చంద్రబాబు ఆన్లైన్ సమావేశం నిర్వహించారు. జగన్ అసమర్థ, అబద్ధాల పాలనతో యువత భవిష్యత్తు ప్రమాదంలో పడిందని విమర్శించారు. పారిశ్రామిక
రాష్ట్రంలోని రైతుల నుంచి సేకరించిన ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించాలని సీఎం జగన్కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. బకాయిల చెల్లింపుల్లో జాప్యం వల్ల రైతులు
మాన్సాస్ ట్రస్టు విషయంలో హైకోర్టు తీర్పు హర్షనీయం న్యాయంపై అన్యాయం గెలవడం అసాధ్యమని మరోసారి తేలింది అని నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మాన్సాస్ ట్రస్టు విషయంలో
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎప్పుడు చంద్రబాబు పై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేస్తూనే ఉంటారు. తాజాగా చంద్రబాబుపై విజయసాయిరెడ్డి మరోసారి సెటైర్ వేశారు. కరోనా వైరస్ లాగానే
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎప్పుడు చంద్రబాబు పై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేస్తూనే ఉంటారు. తాజాగా మరోసారి చంద్రబాబుపై మరోసారి సెటైర్ వేశారు. పిల్లి శాపాలకు ఎవరు
మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ను ఇబ్బంది పెట్టిన వారు జీవచ్చవంలా దిక్కులేని బతుకుతున్నారని.. దేశంలో ఉన్న అన్ని పార్టీలను కలుపుకుని పోరాడినా
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎప్పుడు చంద్రబాబు పై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేస్తూనే ఉంటారు. తాజాగా మరోసారి చంద్రబాబుపై మరోసారి సెటైర్ వేశారు. “వెన్నుపోటు పొడిచాక నాలుగేళ్లపాటు
ఎన్టీఆర్ జయంతి సందర్బంగా టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు ఇవాళ ఎన్టీఆర్ ఘాట్ లో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఎన్టీఆర్
టిడిపి నిర్వహిస్తున్న మహానాడుపై మరోసారి వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి సెటైర్ వేశారు. మహానాడు పేరు తీసేసి “నారా నేడు” లేదా “పప్పు డప్పు” అని పెట్టుకో సరిపోతుందని