telugu navyamedia

తెలంగాణ వార్తలు

తెలంగాణ కరోనా అప్టేట్‌… ఇవాళ ఎన్నంటే

Vasishta Reddy
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకు రికార్డు స్థాయిలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు 2.94 లక్షలు దాటాయి కరోనా కేసులు.

నిరుద్యోగ భృతి ప్రకటనపై విజయశాంతి రివర్స్‌ కౌంటర్‌

Vasishta Reddy
తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి బీజేపీ నేత విజయశాంతి విమర్శలు చేశారు. నిరుద్యోగ భృతిపై మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై రివర్స్‌ కౌంటర్‌ ఇచ్చింది విజయశాంతి. ఇప్పటికే నిరుద్యోగులకు

అయోధ్యలో మసీదు నిర్మాణం.. ఒవైసీ సంచలన వ్యాఖ్యలు

Vasishta Reddy
అయోధ్యలో మసీదు నిర్మాణం పై ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేసారు. అయోధ్యలో రామాలయం నిర్మాణం కోసం దేశవ్యాప్తంగా ప్రజలందరినీ కదిలించేలా నిధుల సేకరణ జరుగుతోంది. అదే సమయంలో

45 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలి…

Vasishta Reddy
టీచర్ల ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డి మాట్లాడుతూ… మా అభ్యంతరాలు సీఎస్ కమిటీ కి తెలిపాము. రిపోర్ట్ చూసి నివ్వెర పోయాం, ఉద్యోగులు మానసిక ఆందోళన చెందుతున్నారు. ఉద్యోగ,ఉపాధ్యాయులు

జనగామ జిల్లా కేంద్రంలో దారుణం…

Vasishta Reddy
జనగామ మాజీ కౌన్సిలర్ పులిస్వామిని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు.  జనగామ కేంద్రంలోని హనుమకొండ రోడ్డు నేషనల్ వెల్ఫేర్ స్కూల్ ఎదురుగా వాకింగ్ కు వెళ్లి వస్తుండగా ఈ దారుణం చోటు

తెలంగాణ కరోనా అప్డేట్…

Vasishta Reddy
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకు రికార్డు స్థాయిలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు 2.93 లక్షలు దాటాయి కరోనా కేసులు.

మరో కొత్త పథకానికి తెలంగాణ శ్రీకారం !

Vasishta Reddy
కేసీఆర్  ప్రభుత్వం మరో సరి కొత్త పథకం దిశగా అడుగులు వేస్తోంది. మహిళలకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఈ పథకన్ని ప్రభుత్వం తీసుకు వచ్చింది. మహిళలకు మొబైల్

సమైక్య పాలకులు కూడా ఇంత తక్కువ ఫిట్‌మెంట్ ఎప్పుడు ఇవ్వలేదు….

Vasishta Reddy
సమైక్య పాలకులు 25 % కంటె తక్కువ ఫిట్ మెంట్ ఎప్పుడు ఇవ్వలేదని….PRC వేసిన వెంటనే IR ఇవ్వడం సంప్రదాయమని… కానీ ఈ సర్కార్ IR కూడా

తెలంగాణ కరోనా : ఈరోజు ఎన్ని కేసులంటే..?

Vasishta Reddy
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకు రికార్డు స్థాయిలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు 2.93 లక్షలు దాటాయి కరోనా కేసులు.

ఢిల్లీ రైతుల ఉద్యమంపై విజయశాంతి కామెంట్‌ !

Vasishta Reddy
ఢిల్లీ రైతుల ఉద్యమంపై విజయశాంతి కామెంట్‌ చేసింది. రైతుల ఉద్యమంలో బయటి వ్యక్తులు చొరబడినట్లు ఆమె వ్యాఖ్యనించారు. “రైతుల ర్యాలీ సందర్భంగా ఢిల్లీలో చోటు చేసుకున్న సంఘటనలు

మదనపల్లి కూతుళ్ల హత్యల కేసు : భయంకర విషయాలు బయటపెట్టిన డాక్టర్లు !

Vasishta Reddy
చిత్తూరులోని మదనపల్లిలో జంటహత్యలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో కూతుళ్లను హత్యచేసినట్లు ఒప్పుకున్నారు తల్లిదండ్రులు. దీంతో తల్లిదండ్రులు పురుషోత్తమ్‌, పద్మజలకు 14 రోజుల రిమాండ్‌

ప్రధాని, సీఎం కేసీఆర్ ఎందుకు వాక్సిన్ తీసుకోవడం లేదు : ఉత్తమ్

Vasishta Reddy
కోవిడ్ 19 వాక్సిన్ పై ప్రజల్లో అనుమానం ఉంటే ప్రధాని, సీఎం ఎందుకు వాక్సిన్ తీసుకోవడం లేదని ప్రశ్నిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ ఆయన