తెలంగాణలో ఎంసెట్-2022, ఈసెట్-2022 ప్రవేశపరీక్షలకు నోటిఫికేషన్లను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది.ఈ ఏడాది ఏప్రిల్ 6 నుండి మే 28వ తేదీ వరకు స్వీకరించనున్నారు.. ఈ ఏడాది
అమరావతి: ఏపీ ఈఏపీ సెట్ షెడ్యూల్ విడుదలైంది. బుధవారం మంత్రి ఆదిమూలపు సురేష్ షెడ్యూల్ను విడుదల చేశారు. జులై 4 నుంచి 8 వరకు ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఎంసెట్-2022 పరీక్ష, జూలై
ఆంధప్రదేశ్ లోని టెన్త్ , ఇంటర్ పరీక్షల తేదీలను సవరిస్తూ.. సరికొత్త పరీక్షల తేదీల్లో పరీక్షలను విద్యాశాఖ నిర్వహించనుంది. ఈ మేరకు ఏపీలో టెన్త్ క్లాస్ పరీక్షల
సీబీఎస్ఈ 10వ తరగతి టర్మ్-1 ఫలితాలు విడుదల చేసినట్లు శనివారం ట్విటర్ ద్వారా ప్రకటించింది..సీబీఎస్సీ 10వ తరగతి 2021-22 సెషన్ టర్మ్ 1 పరీక్షలకు సంబంధించిన ఫలితాలను
తెలంగాణలో ఎంసెట్, ఈసెట్ మాత్రమే వచ్చే జూన్ నెలాఖరులో జరగనున్నాయి. మిగిలిన అయిదు ప్రవేశ పరీక్షలు జులైలో జరపాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చింది.
ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ పరీక్షలు వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొత్త పరీక్షల తేదీలను గురువారం వెల్లడించింది. ఏప్రిల్ 22 నుంచి మే 12
ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి పరీక్షలు, ఇంటర్ పరీక్షలు షెడ్యూల్ను మంత్రులు ఆదిమూలపు సురేష్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గురువారం విడుదల చేశారు. పదో తరగతి పరిక్షల షెడ్యూల్’
తెలంగాణలో విద్యా సంస్థలు తిరిగి తెరిచేందుకు రంగం సిద్దమైంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం స్కూల్స్, విద్యా సంస్థలకు ఈ నెల 30న సెలవులు ఇవ్వగా
విద్యార్థులు విద్యావంతులు కావాలి… ప్రయోజకులు కావాలనే నినాదాలు.. సందేశాలు… వినేందుకు గొప్పగా ఉంటాయి… వాటి అమలు తీరు… ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని వెక్కిరిస్తున్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం..
తెలుగు రాష్ర్టాల్లో కరోనా కారణంగా విద్యాసంస్థలు మూతబడి ఈమధ్యే తెరుచుకున్నాయి. విద్యార్ధులు పరీక్షలు కూడా రాస్తున్నారు. అయితే విద్యార్ధులు ఎక్కువగా ఆన్ లైన్ పరీక్షలకే మొగ్గు చూపుతున్నారు
హైదరాబాద్ నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయం 2021-22 విద్యాసంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్షలను ఈ నెల 17న నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే వివిధ కోర్సులను