ప్రస్తుతం తెలంగాణలో బ్లాక్ ఫంగస్ కలవర పెడుతుంది. అయితే ఈ బ్లాక్ ఫంగస్ కేసుల చికిత్సకు సర్కార్ నోడల్ కేంద్రం ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు తెలంగాణ హెల్త్
ఇంగ్లండ్ మాజీ సారథి మైకేల్ వాన్ మాట్లాడుతూ… ‘మూడు ఫార్మాట్లు ఆడే గొప్ప ఆటగాళ్లలో కేన్ విలియమ్సన్ ఒకడు. విరాట్ కోహ్లీకి కేన్ అన్నింటా సమానమే. కాకపోతే
పథకం ప్రకారం ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పదవుల్లో ఉన్న వారిని కించపరిచే చర్యలకు పాల్పడుతూ సామాజిక వర్గాల మధ్య ఉద్రిక్తతలను రెచ్చగొడు తున్న కేసులో A1గా రఘురామ కృష్ణ
డెత్ ఓవర్లలో అద్భుత యార్కర్లతో ప్రత్యర్థి బ్యాట్స్మన్ను బోల్తాకొట్టిస్తాడు జస్ప్రీత్ బుమ్రా. కెరీర్ ఆరంభించిన అనతి కాలంలోనే ప్రపంచంలో ఉన్న ఉత్తమమైన బౌలర్లలో ఒకడిగా ఎదిగాడు. ఇప్పటికే
అర్చకులు, పాస్టర్లు, ఇమామ్, మౌజన్ లను ఆర్థికంగా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం హర్షించదగ్గ విషయం అన్నారు డిప్యూటీ సీఎం అంజాద్ బాష. సమాజంలో అర్చకులు,పాస్టర్లు,
మన దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దాంతో చాలా రాష్ట్రలో లాక్ డౌన్ విధిస్తున్నాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్
శుక్రవారం రంజాన్ పండుగ సందర్భంగా జట్టులోని ముస్లిం క్రికెటర్లు అయిన రషీద్ ఖాన్, మహ్మద్ నబీ, అబ్డుల్ సమద్, ముజీబ్ ఉర్రెహ్మాన్లకు సన్రైజర్స్ హైదరాబాద్ విషెస్ తెలియజేసింది.