ఎంపీ రఘు రామకృష్ణ రాజు మరోసారి సంచలన వాక్యాలు చేశారు. న్యాయవ్యవస్థ పై ప్రభుత్వ దాడి సరికాదని..రాజధాని భూముల్లో “ఇన్ సైడర్ ట్రేడింగ్” జరగలేదని రఘు రామకృష్ణ
బెజవాడ యువతి హత్యకేసు మరో మలుపు తిరిగింది. తాను దివ్య గొంతు కోయలేదని..ఇద్దరం కలిసి ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నట్లు నాగేంద్ర పేర్కొన్నాడు. దివ్య గొంతు తానే కోసుకున్నాడని
బెజవాడలో ఓ ప్రేమోన్మాది యువతీ ఇంటికి వెళ్లి మరీ ఆమెపై కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. విజయవాడలో ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థిని దివ్య తేజస్విని.. స్థానికుడైన
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎప్పుడు చంద్రబాబు పై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేస్తూనే ఉంటారు. తాజాగా…విజయసాయిరెడ్డి మరోసారి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పై తనదైన స్టైల్
రియల్ ఎస్టేట్ మాఫియాకు చెక్ పెట్టేందుకు ఏపీ సర్కార్ చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. అనధికార అక్రమ లే అవుట్లను గుర్తించి జాబితా సిద్దం చేసిన ప్రభుత్వం…34,167 ఎకరాల
తెలుగు రాష్ట్రాలను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. తెలంగాణను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కుండపోత వాన కురుస్తోంది. రాష్ట్రాల్లోనూ నదులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. దాంతో
బెజవాడలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు.. విద్యార్థిని ఇంటికి వెళ్లి మరీ ఆమెపై కత్తితో దాడి చేశాడు.. విజయవాడలో ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థిని దివ్య తేజస్విని.. స్థానికుడైన స్వామి.. కొంతకాలంగా