ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని విజయవాడలో ప్రేమోన్మాది చేతిలో మరణించిన దివ్య తేజస్వి తల్లిదండ్రులు ఇవాళ కలవనున్నారు. హోంమంత్రి సుచరితతో కలిసి ఇవాళ మద్యాహ్నం 3
విజయవాడలో ప్రేమోన్మాది చేసిన దారుణ ఘటనపై సర్వత్రా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ఈ ఘటనపై ఏపి డిజిపి సవాంగ్ సీరియస్ అయ్యారు. ప్రేమోన్మాది ఘాతుక ఘటన
బెజవాడలో ఓ ప్రేమోన్మాది యువతీ ఇంటికి వెళ్లి మరీ ఆమెపై కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. విజయవాడలో ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థిని దివ్య తేజస్విని.. స్థానికుడైన