telugu navyamedia

uttam kumar reddy

ఉత్తమ్ ఢిల్లీ పర్యటన.. ఎందుకు..?

Vasishta Reddy
త్వరలో రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అభ్యర్ధుల ఎంపిక మొదలుపెట్టింది తెలంగాణ కాంగ్రెస్‌. ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు… ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల కమిటీలపై కూడా చర్చ

కేసీఆర్ తెలంగాణ నీ అయ్య జాగీరు కాదు….

Vasishta Reddy
కాంగ్రెస్ తెలంగాణ చీఫ్‌, ఎంపీ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి బీజేపీ, టీఆర్‌ఎస్‌లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్పొరేట్లకు వత్తాసు పలుకుతోందని.. రైతు వ్యతిరేక

2023లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది..

Vasishta Reddy
టీఆర్‌ఎస్‌ పార్టీపై ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్‌ అయ్యారు. ముత్యంరెడ్డి ఆదర్శ రైతు, ఆదర్శ నాయకుడు..2023లో చెరుకు శ్రీనివాస్ రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యే అవుతాడని పేర్కొన్నారు. బిజెపి,

రాష్ట్రంలో తుగ్లక్‌ పాలన నడుస్తోంది…

Vasishta Reddy
తెలంగాణ రైతులను సీఎం కేసీఆర్ మోసం చేశారని.. కేసీఆర్ పాలన..మరో తుగ్లక్ పాలనను తలపిస్తోందని ఫైర్‌ అయ్యారు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి. గాంధీ భవన్ లో జరిగిన కాంగ్రెస్

ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ పదవికి రాజీనామా…

Vasishta Reddy
తాజాగా వెలువడిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణ వైఫల్యం చెందింది. 2016 లో కాస్త పరువు నిలబెట్టుకునేలా సీట్లు సంపాదించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు

కేసీఆర్‌ సభకు..500 రూపాలు.. బిర్యానీ ప్యాకెట్లు

Vasishta Reddy
అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ, బీజేపీలపై టీపీసీసీ ఉత్తమ్ కుమార్‌ రెడ్డి నిప్పులు చెరిగారు. కల్వకుంట్ల కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుందని…. 500 రూపాలు.. బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి కేసీఆర్

టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో ఒక చిత్తు కాగితం.. చెత్త బుట్టలో వేయడానికే

Vasishta Reddy
టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో ఒక చిత్తు కాగితమని.. చెత్త బుట్టలో వేయడానికి కూడా పనికి రాదని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో చూసి..నిర్ఘాంత పోయానన్నారు.

బీజేపీ..ఎంఐఎంకి రహస్య ఒప్పందం ఉంది

Vasishta Reddy
ఎంఐఎం, బీజేపీ పార్టీలపై ఉత్తమ్ కుమార్‌ రెడ్డి ఫైర్‌ అయ్యారు. ఇవాళ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ని కలిసిన పీసీసీ చీఫ్ ఉత్తమ్, అంజన్ కుమార్ యాదవ్

ఓటమి భయంతో రఘునందన్, హరీష్ కాంగ్రెస్ పై విష ప్రచారం

Vasishta Reddy
ఉదయమే దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రారంభమైంది. అయితే…కాంగ్రెస్‌ అభ్యర్థి టీఆర్‌ఎస్‌ లోకి వెళుతున్నాడంటూ పోలింగ్‌ మొదలైనప్పటి నుంచి వార్తలు వైరల్‌ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అడిషినల్

నిరుద్యోగులకు ఉపాధి లేదు కానీ.. కవితకి ఏడాది తిరగకుండానే ఎమ్మెల్సీ

Vasishta Reddy
దుబ్బాకలో పీసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా..ఉత్తమ్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజల ఆదరణ చూసి భయపడి మంత్రి హరీష్ రావు,

టిఆర్ఎస్ వద్దు..కాంగ్రెస్ ముద్దు : దుబ్బాక ప్రచారంలో ఉత్తమ్

Vasishta Reddy
దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి తో కలిసి పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంటింటా ప్రచారం చేశారు. ఈ సందర్బంగా.. ఉత్తమ్ కీలక