త్వరలో రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అభ్యర్ధుల ఎంపిక మొదలుపెట్టింది తెలంగాణ కాంగ్రెస్. ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు… ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల కమిటీలపై కూడా చర్చ
కాంగ్రెస్ తెలంగాణ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి బీజేపీ, టీఆర్ఎస్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్పొరేట్లకు వత్తాసు పలుకుతోందని.. రైతు వ్యతిరేక
టీఆర్ఎస్ పార్టీపై ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. ముత్యంరెడ్డి ఆదర్శ రైతు, ఆదర్శ నాయకుడు..2023లో చెరుకు శ్రీనివాస్ రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యే అవుతాడని పేర్కొన్నారు. బిజెపి,
తెలంగాణ రైతులను సీఎం కేసీఆర్ మోసం చేశారని.. కేసీఆర్ పాలన..మరో తుగ్లక్ పాలనను తలపిస్తోందని ఫైర్ అయ్యారు ఉత్తమ్ కుమార్రెడ్డి. గాంధీ భవన్ లో జరిగిన కాంగ్రెస్
తాజాగా వెలువడిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణ వైఫల్యం చెందింది. 2016 లో కాస్త పరువు నిలబెట్టుకునేలా సీట్లు సంపాదించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు
అధికార టీఆర్ఎస్ పార్టీ, బీజేపీలపై టీపీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నిప్పులు చెరిగారు. కల్వకుంట్ల కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుందని…. 500 రూపాలు.. బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి కేసీఆర్
టీఆర్ఎస్ మేనిఫెస్టో ఒక చిత్తు కాగితమని.. చెత్త బుట్టలో వేయడానికి కూడా పనికి రాదని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ మేనిఫెస్టో చూసి..నిర్ఘాంత పోయానన్నారు.
ఉదయమే దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. అయితే…కాంగ్రెస్ అభ్యర్థి టీఆర్ఎస్ లోకి వెళుతున్నాడంటూ పోలింగ్ మొదలైనప్పటి నుంచి వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అడిషినల్
దుబ్బాకలో పీసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా..ఉత్తమ్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజల ఆదరణ చూసి భయపడి మంత్రి హరీష్ రావు,
దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి తో కలిసి పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంటింటా ప్రచారం చేశారు. ఈ సందర్బంగా.. ఉత్తమ్ కీలక