telugu navyamedia

Telugu News Updates

క్యాసీనోల‌కు వెళ‌తాను.. పేకాటాడుతాను…డ్రామాల‌డ‌డం నాకు చేత కాదు..

navyamedia
*క్యాసీనోల‌కు వెళ‌తాను.. పేకాటాడుతాను… *డ్రామాల‌డ‌డం నాకు చేత కాదు.. *చీకోటి ప్రవీణ్ కుమార్ క్యాసీనోకు.. నాకు సంబంధం లేదు.. క్యాసినో చికోటి ప్రవీణ్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో

ఏపీలో కొత్త రైల్వే ప్రాజెక్ట్‌లు సాధ్యం కావు..ఎందుకంటే

navyamedia
ఆంధ్రప్రదేశ్‌కు రైల్వే ప్రాజెక్టులు ఇచ్చే ప్రశ్నే లేదని కేంద్రం తేల్చి చెప్పింది..ఏపీ ప్రభుత్వం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆయన పార్లమెంట్‌కు తెలియజేశారు.  లోక్‌సభలో వైసీపీ ఎంపీ

చంద్రబాబుతో మోహన్‌బాబు భేటీ..రెండు గంట‌ల‌పాటు ఏపీ రాజీయాల‌పై చ‌ర్చ‌లు ..

navyamedia
*హైద‌రాబాద్‌లోని చంద్ర‌బాబు ఇంటికి వెళ్ళిన మోహ‌న్‌బాబు.. *రెండు గంట‌ల‌పాటు ఏపీ రాజీయాల‌పై చ‌ర్చ‌లు .. *2014లో బీజేపీకి స‌పోర్ట్ చేసిన మోహ‌న్‌బాబు.. *2019లో వైసీపీకి మ‌ద్ద‌తు ..

బ్రేకింగ్​ న్యూస్​: తెలంగాణ మంత్రి కేటీఆర్ కాలికి గాయం.. 3 వారాల విశ్రాంతి..

navyamedia
తెలంగాణ మంత్రి కేటీఆర్ కాలికి గాయమైంది. ఇవాళ ప్రమాదవశాత్తూ జారి పడటంతో ఎడమకాలు చీలమండ వద్ద స్వల్పంగా ఫ్రాక్చర్ అయ్యింది. దీంతో మంత్రి కేటీఆర్ కు శస్త్ర

ఏపీ సచివాలయ ఉద్యోగులకు షాక్‌ : గత ప్రభుత్వం కల్పించిన ఉచిత వసతి సదుపాయం రద్దు

navyamedia
ఏపీ సచివాలయ ఉద్యోగులకు  ప్రభుత్వం ఇస్తున్న ఉచిత వసతి సదుపాయాన్ని రద్దు చేసింది. రాజధానిని అమరావతికి తరలించిన సమయంలో ఉద్యోగులకు వసతికి ఇబ్బంది అవుతుందని అప్పటి ప్రభుత్వం

కోనసీమ జిల్లాకు అంబేద్కర్‌ కోనసీమ జిల్లాగా మార్పు ..

navyamedia
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశం ముగిసింది.  సుమారు రెండున్నర గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో కేబినెట్ లో దాదాపు 42 కీలక

బీసీ నేత ఆర్.కృష్ణయ్యపై నాన్ బెయిలబుల్ కేసు..

navyamedia
వైసీపీ రాజ్యసభ అభ్యర్థి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యపై  నాన్​బెయిలబుల్​ కేసు నమోదైంది. హైద‌రాబాద్ ప‌రిధిలోని త‌న భూమిని ఆర్.కృష్ణ‌య్య క‌బ్జా చేశార‌ని రవీందర్

6 నుంచి నెహ్రూ జూలాజికల్ పార్కు రీఓపెన్!

vimala p
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలను పాటిస్తూ సుదీర్ఘ కాలం తర్వాత తెలంగాణలో పర్యాటక కేంద్రాలు ఇటీవల తెరుచుకున్నాయి. హైదరాబాద్‌లోని పర్యాటక కేంద్రాలు, క్రీడా మైదానాలు, పురావస్తు, చిత్ర

రేపటి నుంచి ఆర్టీసీ బస్‌పాస్‌ల జారీ

vimala p
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇటీవలే ఏపీఎస్ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కిన సంగతి తెలిసిందే. ముందుగా జిల్లాల వరకే బస్సులను నడిపిన అధికారులు ఇటీవల సిటీబస్సులను కూడా రోడ్డెక్కిచ్చింది. తాజాగా

ఈ నెల 6న ప్రధానితో సీఎం జగన్‌ భేటీ..!

vimala p
ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ఈ నెల 6వ తేదీన ప్రధాని మోడీతో సమావేశం కానున్నట్లు సమాచారం. ఇటీవల ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో సమావేశమై

తెలంగాణలో కొత్తగా 1,949 కోవిడ్ కేసులు

vimala p
తెలంగాణలో కరోనా వైరస్ విజృంభించడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గతంలో పట్టణాలకే పరిమితమైన ఈ మహమ్మారి ప్రస్తుతం గ్రామాలను కూడా వణికిస్తోంది. రాష్ట్ర వైద్య

సమీప భవిష్యత్తు తనకు నిజమైన పరీక్ష: ట్రంప్

vimala p
కరోనాతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. సమీప భవిష్యత్తు తనకు నిజమైన పరీక్షని