ప్రైవేట్ ఆస్పత్రులకు వ్యాక్సిన్ పంపిణీ నిలిపివేస్తూ తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ ఆస్పత్రులకు వెంటనే కోవిడ్ టీకా డోసుల పంపిణీ నిలిపివేయాలంటూ.. రాష్ట్ర హెల్త్
తెలంగాణలో కరోనా కేసులు భారీగా నమోదవుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం గతంలో నైట్ కర్ఫ్యూ విధించింది.. అది ఈ రోజుతో ముగిసిపోగా.. జరుగుతోన్న పరిణామాలు చూస్తుంటే.. ప్రభుత్వం పూర్తిస్థాయిలో
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు 3 లక్షలు దాటేశాయి. అయితే కేసులు
కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేయడంతో ఇబ్బందులు ఎదుర్కుంటున్న ప్రైవేట్ టీచర్లను, సిబ్బందిని ఆదుకోవడానికి కీలక నిర్ణయం తీసుకున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి . విద్యాసంస్థల ఉపాధ్యాయులు,
తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మెడికల్ షాపులను అప్రమత్తం చేసింది సర్కార్. మెడికల్ షాపుల్లో నో మాస్క్ నో మెడిసిన్ అమలు
ఆయుష్మాన్ భారత్ను ఆరోగ్యశ్రీ పథకంతో అనుసంధానం చేయడంపై సమీక్షకు తెలంగాణ సర్కార్ కమిటీని నియమించింది. ఆరోగ్యశ్రీలో ప్రైవేటు ఆస్పత్రుల ఎంప్యానెల్మెంట్ విధానాన్నిఈ నలుగురు సభ్యులు సమీక్షించనున్నారు. ఇందులో
మన తెలంగాణ రాష్ట్రంలో మద్యం అమ్మకాలు ఎక్కువగా జరుగుతాయి అనే విషయం అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మందు బాబులకి గుడ్ న్యూస్ చెప్పింది.
సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతారావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల మీద
భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన తెలంగాణ రాష్ట్రంలో సహాయ, పునరావాస కార్యక్రమాల కోసం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తమ రాష్ట్రం తరుఫున రూ.15 కోట్ల
అధికారులకు లంచం ఇవ్వకుంటే తెలంగాణలో ఏ పని జరగడం లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రజలు పోరాడి సాధించుకున్న తెలంగాణలో కల్వకుంట్ల కేసీఆర్ కుటుంబానికి