telugu navyamedia

Telangana Govt

ప్రైవేట్ ఆస్ప‌త్రుల‌కు షాక్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం…

Vasishta Reddy
ప్రైవేట్ ఆస్ప‌త్రుల‌కు వ్యాక్సిన్ పంపిణీ నిలిపివేస్తూ తెలంగాణ‌ వైద్య ఆరోగ్య‌శాఖ నిర్ణ‌యం తీసుకుంది. ప్రైవేట్ ఆస్ప‌త్రుల‌కు వెంట‌నే కోవిడ్ టీకా డోసుల పంపిణీ నిలిపివేయాలంటూ.. రాష్ట్ర హెల్త్

నైట్ కర్ఫ్యూ ను పొడిగించిన తెలంగాణ ప్రభుత్వం

Vasishta Reddy
తెలంగాణలో కరోనా కేసులు భారీగా నమోదవుతుండటంతో రాష్ట్ర ప్ర‌భుత్వం గతంలో నైట్ క‌ర్ఫ్యూ విధించింది.. అది ఈ రోజుతో ముగిసిపోగా.. జ‌రుగుతోన్న ప‌రిణామాలు చూస్తుంటే.. ప్ర‌భుత్వం పూర్తిస్థాయిలో

మీకు ఆదాయమే ముఖ్యమా ? కెసిఆర్ ప్రభుత్వంపై హై కోర్టు సీరియస్

Vasishta Reddy
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు 3 లక్షలు దాటేశాయి. అయితే కేసులు

ప్రైవేట్‌ టీచర్లకు నెలకు రూ.2వేలు : ఇలా అప్లయ్ చేసుకోండి

Vasishta Reddy
కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేయడంతో ఇబ్బందులు ఎదుర్కుంటున్న ప్రైవేట్ టీచర్లను, సిబ్బందిని ఆదుకోవడానికి కీలక నిర్ణయం తీసుకున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి . విద్యాసంస్థల ఉపాధ్యాయులు,

మెడికల్ షాపులను అప్రమత్తం చేసిన తెలంగాణ సర్కార్…

Vasishta Reddy
తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మెడికల్ షాపులను అప్రమత్తం చేసింది సర్కార్. మెడికల్ షాపుల్లో నో మాస్క్ నో మెడిసిన్ అమలు

దానిపై కమిటీని నిర్వహించిన తెలంగాణ సర్కార్‌…

Vasishta Reddy
ఆయుష్మాన్ భారత్‌ను ఆరోగ్యశ్రీ పథకంతో అనుసంధానం చేయడంపై సమీక్షకు తెలంగాణ సర్కార్‌ కమిటీని నియమించింది. ఆరోగ్యశ్రీలో ప్రైవేటు ఆస్పత్రుల ఎంప్యానెల్‌మెంట్‌ విధానాన్నిఈ నలుగురు సభ్యులు సమీక్షించనున్నారు. ఇందులో

తెలంగాణలో కొత్తగా మరో 159 బార్లకు ప్రభుత్వం అనుమతి…

Vasishta Reddy
మన తెలంగాణ రాష్ట్రంలో మద్యం అమ్మకాలు ఎక్కువగా జరుగుతాయి అనే విషయం అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మందు బాబులకి గుడ్ న్యూస్ చెప్పింది.

రైతుబంధుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..!

Vasishta Reddy
తెలంగాణ ప్రభుత్వం యాసంగి సీజన్ కోసం రేపటి నుంచి రైతు బంధు సాయం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ముందుగా డిసెంబర్ 27 నుంచి రైతు బంధు

దుబ్బాక ఎన్నికపై ఉన్న శ్రద్ద, రాష్ట్ర ప్రజలపైన లేదు

Vasishta Reddy
సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతారావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల మీద

తెలంగాణకు రూ.15 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించిన కేజ్రీవాల్..

Vasishta Reddy
భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన తెలంగాణ రాష్ట్రంలో సహాయ, పునరావాస కార్యక్రమాల కోసం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తమ రాష్ట్రం తరుఫున రూ.15 కోట్ల

లంచం ఇవ్వకుంటే తెలంగాణలో ఏ పని జరగదు: రాహుల్‌

అధికారులకు లంచం ఇవ్వకుంటే తెలంగాణలో ఏ పని జరగడం లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆరోపించారు.  ప్రజలు పోరాడి సాధించుకున్న తెలంగాణలో కల్వకుంట్ల కేసీఆర్ కుటుంబానికి