దానిపై కమిటీని నిర్వహించిన తెలంగాణ సర్కార్…
ఆయుష్మాన్ భారత్ను ఆరోగ్యశ్రీ పథకంతో అనుసంధానం చేయడంపై సమీక్షకు తెలంగాణ సర్కార్ కమిటీని నియమించింది. ఆరోగ్యశ్రీలో ప్రైవేటు ఆస్పత్రుల ఎంప్యానెల్మెంట్ విధానాన్నిఈ నలుగురు సభ్యులు సమీక్షించనున్నారు. ఇందులో