telugu navyamedia

TDP leaders

సొంత ఊరిలోనే బాబుకు షాక్ ఇచ్చిన తెలుగు తమ్ముళ్ళు…

Vasishta Reddy
ఏపీలో పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని చెప్పిన టీడీపీ అధినేత చంద్రబాబుకు సొంత ఊరు నారావారిపల్లెలో తెలుగు తమ్ముళ్ళు షాక్ ఇచ్చారు. బాబు నిర్ణయానికి వ్యతిరేకంగా పరిషత్ ఎన్నికల్లో

గతంలో టీడీపీ నేతలు కక్ష సాధింపులకు పాల్పడలేదా…?

Vasishta Reddy
చంద్రబాబుకు సిఐడి నోటీసులు రావడం ఇంకా ఏపీలో హల చల్ చేస్తూనే ఉంది. అయితే అమరావతి భూముల అక్రమాలపై టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు

రాజీనామా పై కేశినేని సంచలన వ్యాఖ్యలు…

Vasishta Reddy
విజయవాడ ఎంపీ కేశినేని నానిపై టీడీపీ నేతలు విమర్శలు చేశారు. చంద్రబాబును ఏకవచనంతో పిలిచారని, వైసీపీ ఎంపిలను లంచ్ కు పిలిచారని విమర్శలు చేశారు.  కాగా, నేతలు చేసిన విమర్శలపై

నిమ్మగడ్డను కలిసిన టీడీపీ నేతలు…

Vasishta Reddy
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలు పోలీసులతో దౌర్జన్యాలు చేస్తున్నారు అని బోండా ఉమా అన్నారు. ఇప్పటికే ఎస్ఈసీ, హైకోర్టు

గవర్నరును కలిసేందుకు టీడీపీ నేతల ప్రయత్నం…’

Vasishta Reddy
రాజ్ భవను కు వెళ్లిన టీడీపీ నేతలు గవర్నర్ అందుబాటులో లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గవర్నర్ సెక్రటరీకి ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు అనంతరం మీడియాతో

అధికారులు చట్ట ప్రకారం పనిచేయాలి : వర్లరామయ్య

Vasishta Reddy
ఏపీలో పంచాయితీ ఎన్నికల పైన వైసీపీ, టీడీపీల మధ్య రభస కొనసాగుతూనే ఉంది. అయితే తాజాగా తెదేపా నేతలు వర్ల రామయ్య,బోండా ఉమా,అశోక్ బాబు,వెంకటరాజు ఎస్ఈసీ నిమ్మగడ్డ

ఏపీ అసెంబ్లీ నుండి టీడీపీ సభ్యులు సస్పెండ్ …

Vasishta Reddy
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన రోజునే సభలో గందరగోళం నెలకొన్నది.  టిడిపి సభ్యులు అడిగిన అంశాన్ని పదేపదే అడుగుతున్నారని, ఒకసారి సమాధానం చెప్పమని ప్రభుత్వం చెప్పడంతో టీడీపీ అభ్యంతరం తెలిపింది. 

చంద్రబాబు పై కీలక వ్యాఖ్యలు చేసిన కొడాలి నాని…

Vasishta Reddy
ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర లో తీర ప్రాంత ప్రజల పాట్లు చూశారని అందుకే

ఐపీఎస్ పై  దౌర్జన్యం కేసులో.. టీడీపీ నేతలకు హైకోర్టు నోటీసులు

ఏపీ టీడీపీ ముఖ్య నేతలకు ఆ రాష్ట్ర హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి, రవాణాశాఖ కమిషనర్‌ బాలసుబ్రహ్మణ్యాన్ని దూషిస్తూ, బెదిరింపులకు దిగిన వ్యవహారంలో

తెలుగు రాష్ట్రాల టీడీపీ నేతలతో .. చంద్రబాబు భేటీ.. కీలక సమావేశం.. 

ఏపీసీఎం చంద్రబాబు ఇరు తెలుగు రాష్ట్రాల టీడీపీ  నేతలతో నేడు కీలక సమావేశం ఏర్పాటు చేశారు. దానికి అధ్యక్షత వహిస్తున్న బాబు పలు కీలక అంశాలను సమావేశంలో

టీఆర్ఎస్ నేతలను కలిస్తే కఠిన చర్యలు: చంద్రబాబు

టీఆర్ఎస్ నేతల ఏపీ పర్యటనల్లో టీడీపీ నేతలు పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. గురువారం పార్టీ పార్టీ నేతలతో చంద్రబాబు