ఏపీలో పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని చెప్పిన టీడీపీ అధినేత చంద్రబాబుకు సొంత ఊరు నారావారిపల్లెలో తెలుగు తమ్ముళ్ళు షాక్ ఇచ్చారు. బాబు నిర్ణయానికి వ్యతిరేకంగా పరిషత్ ఎన్నికల్లో
విజయవాడ ఎంపీ కేశినేని నానిపై టీడీపీ నేతలు విమర్శలు చేశారు. చంద్రబాబును ఏకవచనంతో పిలిచారని, వైసీపీ ఎంపిలను లంచ్ కు పిలిచారని విమర్శలు చేశారు. కాగా, నేతలు చేసిన విమర్శలపై
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలు పోలీసులతో దౌర్జన్యాలు చేస్తున్నారు అని బోండా ఉమా అన్నారు. ఇప్పటికే ఎస్ఈసీ, హైకోర్టు
రాజ్ భవను కు వెళ్లిన టీడీపీ నేతలు గవర్నర్ అందుబాటులో లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గవర్నర్ సెక్రటరీకి ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు అనంతరం మీడియాతో
ఏపీలో పంచాయితీ ఎన్నికల పైన వైసీపీ, టీడీపీల మధ్య రభస కొనసాగుతూనే ఉంది. అయితే తాజాగా తెదేపా నేతలు వర్ల రామయ్య,బోండా ఉమా,అశోక్ బాబు,వెంకటరాజు ఎస్ఈసీ నిమ్మగడ్డ
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన రోజునే సభలో గందరగోళం నెలకొన్నది. టిడిపి సభ్యులు అడిగిన అంశాన్ని పదేపదే అడుగుతున్నారని, ఒకసారి సమాధానం చెప్పమని ప్రభుత్వం చెప్పడంతో టీడీపీ అభ్యంతరం తెలిపింది.
ఏపీ టీడీపీ ముఖ్య నేతలకు ఆ రాష్ట్ర హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సీనియర్ ఐపీఎస్ అధికారి, రవాణాశాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యాన్ని దూషిస్తూ, బెదిరింపులకు దిగిన వ్యవహారంలో
టీఆర్ఎస్ నేతల ఏపీ పర్యటనల్లో టీడీపీ నేతలు పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. గురువారం పార్టీ పార్టీ నేతలతో చంద్రబాబు