బీసీ సీఎం అని కొత్త పల్లవి అందుకున్నారు సోము వీర్రాజు. దేశంలో బీసీలు బీజేపీతోనే ఉన్నారని.. పార్టీ ఒక బీసీని ప్రధానిని చేసిందని చెప్పారాయన. రాష్ట్రంలో వైసీపీ,
ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు మొత్తం పంచాయతీ ఎన్నికల చుట్టే తిరుగుతున్నాయి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ వర్సెస్, వైసీపీగా ఏపీ పాలిటిక్స్ నడుస్తున్నాయి. అయితే.. వైసీపీ నేతలు ఎన్ని
హిందుత్వం అనేది మతం కాదు… చర్చ్ లు,దర్గాలు కడుతూ పాస్టర్లకు జీతాలు ఇచ్చిన వాళ్లు మతతత్వ వాదులని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఇద్దరు
విగ్రహల ధ్వసంపై ఏపీ డీజీపీ సవాంగ్ చేసిన వ్యాఖ్యలు ఆ రాష్ట్రంలో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యలపై టీడీపీ, బీజేపీ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో
విజయనగరం జిల్లాలో కోదండరామస్వామి విగ్రహ ధ్వంసం ఘటనకు నిరసనగా బీజేపీ, జనసేన తలపెట్టిన రామతీర్థ ధర్మయాత్ర తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు నేతలు సిద్దమవుతుండగా…
తిరుపతి ఉప ఎన్నిక, జనసేనతో పొత్తు విషయంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక విషయాలు బయటపెట్టారు. రాష్ట్రంలో జనసేనతో కలిసి అనుసరించే రాజకీయ వ్యూహాలపై
తిరుపతి దేవస్థానానికి చెందిన ఎస్వీబిసిలో పార్న్ సైట్ లింక్ కలకలం రేపిన విషయం తెలిసిందే. శతమానం భవతి కార్యక్రమానికి సంభిందించి ఎస్వీబిసికి ఒక భక్తుడు మెయిల్ చేశాడు.