ప్రధాని నరేంద్ర మోదీ తన సొంత నియోజకవర్గం ఉత్తరప్రదేశ్లోని వారణాసిలోపర్యటిస్తున్నారు.ఈ సందర్భంగా వారణాసిలోని లలితా ఘాట్కు సమీపంలో ఉన్న గంగా నదిలో ప్రధాని మోదీ పవిత్ర స్నానం
పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలిరోజే లోక్సభ అట్టుడికిపోయింది. ప్రారంభమైన కొద్ది సేపటికే విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు.రైతు సమస్యలు సహా పలు అంశాలను లేవనెత్తుతూ నిరసనలు చేపట్టారు.
తెలంగాణలో రాజకీయ పరిణామాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. నిన్నమొన్నటిదాకా కేంద్రప్రభుత్వాన్ని మాటల తూటాలతో పేల్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకెళ్లి తేల్చుకుంటామన్నారు. యాసంగిలో వరిధాన్యం కొనుగోలు చేస్తారా? లేదా? అంటూ
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గురువారం నోయిడాలోని జెవార్ అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన చేశారు. ఇది ఆసియా లోనే అతి పెద్ద విమానాశ్రయం . ఉత్తర్ ప్రదేశ్
ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఎక్కడ విన్నా క్రిప్టో కరెన్సీ గురంచే చర్చించుకుంటున్నారు. బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో, ఎవరి నియంత్రణ లేని విధంగా ఈ కరెన్సీ నడుస్తుంది. అయితే
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటనపై దేశంలోని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ
ఎట్టకేలకు రైతులకు ప్రధాని నరేంద్ర మోదీ గుడ్ చెప్పారు..కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. గురునానక్ జయంతి సందర్భంగా ప్రజలను
దేశంలో భారతరత్న తర్వాత అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ అవార్డులను ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లోని చారిత్రాత్మక దర్బార్ హాల్లో అందించారు. . ఈ సందర్భంగా పలు రంగాల్లో
ప్రధానమంత్రి నరేంద్రమోడీ శుక్రవారం చార్ధామ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కేదార్నాథ్ లోని శివాలయంలో పూజలు చేశారు. తెల్లవారుజామున ప్రధాని మోదీ ఉత్తరాఖండ్ డెహ్రడూన్కి చేరుకుని అక్కడి నుంచి కేదార్నాథ్
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వ్యాక్సినేషన్ కవరేజీ తక్కువగా ఉన్న 40కి పైగా జిల్లాల మేజిస్ట్రేట్లతో PM సమావేశం నిర్వహించారు..తక్కువ కోవిడ్ వ్యాక్సినేషన్ కవరేజీ ఉన్న
తక్కువ కోవిడ్-19 వ్యాక్సినేషన్ కవరేజ్ మందకొడిగా ఉన్న దేశవ్యాప్తంగా 40 జిల్లాల మేజిస్ట్రేట్లతో ప్రధాని నరేంద్ర మోడీ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి పలువురు ముఖ్యమంత్రులు కూడా