telugu navyamedia

nimmagadda

ఏపీలో రెండు రోజుల్లో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌..?

Vasishta Reddy
ఏపీ లో ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి… తొలి విడత ఎన్నికలు ముగియడంతో.. రెండో విడతకు సిద్ధమవుతోంది ఎస్‌ఈసీ.. అయితే, పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగానే.. మున్సిపల్ ఎన్నికలకు

నిమ్మగడ్డ.. ఉల్లిగడ్డ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్‌ !

Vasishta Reddy
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అన్ని రాష్ట్రాలకంటే విభిన్నంగా ఉంటాయి. ముక్యంగా వైసీపీ, టీడీపీల మధ్య రాజకీయాలు రసవత్తరంగా ఉంటాయి. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎప్పుడు చంద్రబాబు పై ట్విట్టర్

ఏపీ పంచాయతీ ఎన్నికలు : జిల్లాల వారీగా పోలింగ్‌ శాతం

Vasishta Reddy
ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. స్వల్ప ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసిన పోలింగ్.. నాలుగు గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం అయింది. ఓటేసేందుకు

ఏకగ్రీవాలకు ఎస్ఈసీ నిమ్మగడ్డ‌ గ్రీన్‌సిగ్నల్‌ !

Vasishta Reddy
ఏపీలో రేపు మొదటి విడత పంచాయితీ ఎన్నికలు జరగనుండటంతో అక్కడ అన్ని పార్టీలు అలర్ట్ అయ్యాయి. అయితే ఈ ఎన్నికలు తెరమీదకు వచ్చిన సమయం నుండి అక్కడ

నిమ్మగడ్డకు అస్వస్థత…

Vasishta Reddy
ఏపీలో రేపు మొదటి విడత పంచాయితీ ఎన్నికలు జరగనుండటంతో అక్కడ అన్ని పార్టీలు అలర్ట్ అయ్యాయి. అయితే ఈ ఎన్నికలు తెరమీదకు వచ్చిన సమయం నుండి అక్కడ

చంద్రబాబు ఫేస్ టైములో చెప్పగానే నిమ్మగడ్డ చర్యలు తీసుకుంటారా..?

Vasishta Reddy
టీడీపీ రెబెల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నిమ్మగడ్డ తీరు పై ఆగ్రహం వ్యక్తం చేసారు. అయితే ఆయన మాట్లాడుతూ… గన్నవరంలో టీడీపీ తరపున పోటీ చేసే అభ్యర్ధులు

చంద్రబాబు, నిమ్మగడ్డలపై మరోసారి విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు !

Vasishta Reddy
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అన్ని రాష్ట్రాలకంటే విభిన్నంగా ఉంటాయి. ముక్యంగా వైసీపీ, టీడీపీల మధ్య రాజకీయాలు రసవత్తరంగా ఉంటాయి తాజాగా.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎప్పుడు చంద్రబాబు పై

వైసీపీకి నష్టం కలిగించాలనే పక్షపాత ధోరణి తో నిమ్మగడ్డ…

Vasishta Reddy
ఏపీలో పంచాయితీ ఎన్నికలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. నేతలు ప్రత్యర్థి పార్టీల పైన తమ అక్కసు వెలిబుచ్చుతూనే ఉన్నారు. అయితే తాజాగా నిమ్మగడ్డ తనకు అతీతమైన శక్తులు ఉన్నాయని

ఇంకో పదిసార్లు ఎన్నికలు పెట్టినా ఏకగ్రీవాలు జరుగుతాయి…

Vasishta Reddy
ఏపీలో ప్రస్తుతం పంచాయతీ ఏకగ్రీవాల రగడ నడుస్తుంది. అయితే చిత్తూరు జిల్లాలో 454 పంచాయతీలకు గాను 110 ఏకగ్రీవాలు నమోదు కావడంతో తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఏకగ్రీవాలను

రేషన్ సరఫరా వాహానాలకు రంగులు మార్చాలని ఎస్ఈసీ ఆదేశాలు…

Vasishta Reddy
ఏపీ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ ఎన్నికలను సజావుగా జరిగేలా చూడాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సూచనలు ఇస్తున్నారు. ఇక సీఎస్‌కు వరుసగా

చంద్రబాబుపై నిమ్మగడ్డకు ఫిర్యాదు లేఖను అందించిన వైసీపీ…

Vasishta Reddy
ఏపీలో పంచాయితీ ఎన్నికల విషయంలో ఎప్పటినుండో హల్ చల్ నడుస్తుంది. ఇక ఈ మధ్యే ఈ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకగా రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఇక తాజాగా

ఓటు నమోదు చేయడం తెలియని వ్యక్తి ఎస్‌ఈసీ ఎలా అయ్యారు..?

Vasishta Reddy
ప్రస్తుతం ఏపీలో పంచాయితీల రగడ నడుస్తుంది. అయితే చంద్రబాబుపై చర్యలు తీసుకోకుండా మేనిఫెస్టో రద్దు చేయడమేంటి ? అని మంత్రి పెద్దిరెడ్డి ప్రశ్నించారు. ఎస్‌ఈసీ యాప్‌ను వాడొద్దని