telugu navyamedia

Mallu Bhatti Vikramarka

మేడిగ‌డ్డ ముంపు బాధ్య‌త‌ల‌కు ప‌రామ‌ర్శ‌ : సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క‌ అరెస్ట్..

navyamedia
*మేడిగ‌డ్డ ముంపు బాధ్య‌త‌ల‌కు ప‌రామ‌ర్శ‌కు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క‌ *భట్టి విక్రమార్క‌ను అడ్డుకుని అరెస్ట్ చేసిన పోలీసులు *భూప‌ల్లి పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లింపు కాంగ్రెస్

స్వాతంత్య్రం తీసుకువచ్చిన కాంగ్రెస్​పైనే కక్ష్య ..ప్రభుత్వ అలసత్వం వల్లే వ‌ర‌ద‌లు .

navyamedia
రాష్ర్టంలో ఈ నెల 16వ తేదీ నుండి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నట్టుగా కాంగ్రెస్ సీనియర్ నేత తెలిపారు. సోమవారం నాడు సీఎల్పీ సమావేశం హైద‌రాబాద్‌ లో

తెలంగాణలో బీజేపీ పుంజుకుంది నిజం..నేను కన్ఫ్యూజ్‌ కాలేదు.. క్లారిటీతో చెప్పా- రాజగోపాల్‌ రెడ్డి

navyamedia
కాంగ్రెస్‌లో అసలైన ఉద్యమకారులు లేరని  కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి.. సొంతపార్టీపై చురకలంటించారు. తనది నిజమైన

తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని రాజగోపాల్‌రెడ్డితో మాట్లాడను-భట్టి విక్రమార్క

navyamedia
ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డిది కాంగ్రెస్ కుటుంబమని కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క అన్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డిరాజగోపాల్ రెడ్డితో సమావేశమనంతరం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. రాజగోపాల్‌

బండి సంజయ్ నీ అబద్ధపు మాటలు ఆపు…

Vasishta Reddy
మల్లు భట్టి విక్రమార్క… ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులపై దుష్ప్రచారం చేసి లబ్ది పొందాలని బీజేపీ ప్రయత్నం చేస్తోంది. జానారెడ్డిలాంటి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పార్టీ

కాంగ్రెస్ అధికారంలో ఉంటే రూ.25కే లీటర్ పెట్రోల్….

Vasishta Reddy
కాంగ్రెస్ అధికారంలో ఉంటే రూ.25కే లీటర్ పెట్రోల్ ఇచ్చే వాళ్లం అని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. వచ్చే మూడేళ్లు ఉంటే అసెంబ్లీలో ఉంటా..

బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు తోడు దొంగలు : భట్టి విక్రమార్క

Vasishta Reddy
బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు తోడు దొంగలు… ఈ రెండు పార్టీలు పరస్పరం దాడులు చేసుకుంటూ ఎన్నికల్లో లబ్ది పొందాలని చుస్తున్నాయి అని సీఎల్పీ లీడర్ మల్లు భట్టి

రైతులను కేసీఆర్ మోసం చేస్తున్నాడు..

Vasishta Reddy
కాంగ్రెస్ సీనియర్ నేత సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మరోసారి తెలంగాణ ప్రభుత్వం ఆగరహం వ్యక్తం చేసారు. అయితే తాజాగా మిడిటహో మాట్లాడిన ఆయన నాగార్జున సాగర్

మంత్రికే భద్రత లేకపోతే మరి ప్రజలకు…

Vasishta Reddy
మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ… ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది అని అన్నారు. తెరాస పార్టీ మోసపూరిత వాగ్దానాలతో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తాం అని

నేడు సీఎల్పీ అత్యవసర సమావేశం

లోక్ సభ ఎన్నికలు జరుగనున్న తరుణంలో పలువురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు పార్టీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరుతున్న నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్‌ శాసనసభాపక్షం శుక్రవారం అత్యవసరంగా సమావేశం ఏర్పాటు

గాంధీభవన్ లో బాహా బాహీ…భట్టి సన్మాన కార్యక్రమం రసాభాస

గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇటీవల కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా నియమితులైన భట్టి విక్రమార్క సన్మాన కార్యక్రమం రసాభాసగా మారింది. ఈ కార్యక్రమానికి హాజరైన