తెలంగాణలో లాక్డౌన్ విధించారంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరిగింది.. ఏకంగా ప్రభుత్వ ఉత్తర్వులనే నకిలీ తయారు చేసి షేర్ చేయడంతో.. అదికాస్త సోషల్ మీడియాలో వైరల్
ఏపీలోనూ రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఏపీలో బుధవారం ఒక్కరోజే 1184 కరోనా కేసులు నమోదయ్యాయి. ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో అధికారులు కీలక
తెలంగాణలో లాక్డౌన్, కర్ఫ్యూ విధించే యోచనలేది ప్రస్తుతానికి లేదని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు స్పష్టంచేశారు.సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యాసంస్థల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని తెలిపారు.
దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. తాజా కేసులతో దేశంలో 1.12 కోట్లు దాటాయి కరోనా
దేశంలో కరోనా విజృంభిస్తునే వుంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. తాజా కేసులతో దేశంలో 1.09 కోట్లు దాటాయి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వణికిస్తున్న విషయం తెలిసిందే. అయితే అగ్రరాజ్యం అమెరికాలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. గతంలో రోజుకు 70 నుంచి 80 వేల