టీఆర్ఎస్, బీజేపీది ఆత్మ ఒక్కటే కానీ శరీరాలే వేరని.. ఎన్నికలప్పుడు కుస్తీ, తర్వాత దోస్తీ…ఏడేళ్లుగా మీరు చేస్తున్నది ఇదేనని మంత్రి కేటీఆర్ కు ఎంపీ రేవంత్ రెడ్డి
హైకోర్టు న్యాయవాది వామన్రావు దంపతుల హత్య తెలంగాణ వ్యాప్తంగా కలకలం రేపింది. అయితే, ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశారు రాష్ట్ర గవర్నర్ తమిళిసై… వామన్రావు
ఆంధ్రప్రదేశ్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను నిలిపివేయాలని కోరుతూ ఏపీఈఎన్సీకి కేఆర్ఎంబీ లేఖ రాసింది. అపెక్స్ కౌన్సిల్లో చర్చించిన విధంగా డీపీఆర్లు ఇవ్వాలని సూచించింది. డీపీఆర్లు ఇచ్చేంత వరకు
ఏపీ పంచాయతీ ఎన్నికల్లో ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. షెడ్యూల్ ప్రకారం తొలివిడతకు ఇవాళ్టి నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలుకానుంది. మొదటి విడతలో 11 జిల్లాలోని 14 రెవెన్యూ
పీసీసీ నియామకంపై మరోసారి సోనియాగాంధీకి సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ రాశారు. పార్టీ ఇంఛార్జీలు.. లాబీయిస్టుల పట్ల జాగ్రత్తగా ఉండాలని జగ్గారెడ్డి సూచించారు. తాను పంపిన లేఖ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు ప్రాజెక్టులకు రానున్న కేంద్ర బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు ఈరోజు
ఉపాధి కల్పనలో దేశంలో నెంబర్ వన్గా నిలిచిన తెలంగాణ రాష్ట్రానికి ఇస్తున్న అవార్డులతోపాటు, రావాల్సిన పెండింగ్ నిధులను కూడా వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది,
టీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీకి మధ్య ప్రస్తుతం మాటల యుద్దం కొనసాగుతోంది. గ్రేటర్ ఎన్నికల ఫలితాల తర్వాత.. బీజేపీ పార్టీని టీఆర్ఎస్ టార్గెట్ చేసింది. ఈ నేపథ్యంలో