telugu navyamedia

janasena

ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ : సోము వీర్రాజు

Vasishta Reddy
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో జరిగిన బీజేపీ, జనసేన కార్యకర్తల సమన్వయ సమావేశంలో పాల్గొన్న ఆయన.. పవన్‌ పై ఆసక్తికర వ్యాఖ్యలు

బీజేపీకి షాక్‌ ఇచ్చిన పవన్‌ కళ్యాణ్‌..!

Vasishta Reddy
తెలంగాణ బీజేపీకి, జనసేనకి మధ్య వైరం పెరుగుతూనే ఉంది. టీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థి పీవీ కూతురికి తన మద్దతు ఉంటుందని పవన్‌ బహిరంగంగా ప్రకటించడంతో దూరం మరింత

బ్రేకింగ్ : తిరుపతి ఉపఎన్నికల బరిలో బీజేపీ…జై కొట్టిన జనసేన !

Vasishta Reddy
తిరుపతి ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్‌ చనిపోయి మరో రెండు రోజుల్లో ఆరు నెలలు పూర్తి కానుంది. అయితే.. ఇప్పటి వరకు బైపోల్‌ షెడ్యూల్‌పై ఎలాంటి స్పష్టత

జనసేన తరపున పోటీలో 70 ఏళ్ల బామ్మ…

Vasishta Reddy
70 ఏళ్ల వయస్సులోనూ ఓ వృద్ధ మహిళ  జనసేన అభ్యర్థిగా  పోటీ చేస్తూ ఓటర్లను ఆశ్చర్యపరుస్తోంది. తన ప్రత్యర్థులైన  వైఎస్సార్సీపీ, టీడీపీ అభ్యర్థులకు ధీటుగా  ప్రచారం చేస్తూ

ఎన్నికల సిత్రాలు.. జనసేన గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్న టీడీపీ !

Vasishta Reddy
ఏపీలో మరోసారి రాజకీయాలు వేడెక్కాయి. మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ, వైసీపీ మధ్య పోటా పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో ఏలూరు కార్పొరేషన్‌లో 25వ డివిజన్‌లో పోటీ

ప్రతిపక్షాలపై మండిపడ్డ సజ్జల…

Vasishta Reddy
ప్రతిపక్షాలపై మండిపడ్డారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. నాల్గో దశ పంచాయతీ ఎన్నికల ఫలితాలు పై మాట్లాడిన ఆయన.. ఈ ఎన్నికల్లో ప్రభుత్వం

పవన్ కళ్యాణ్ వెంట చిరంజీవి రాబోతున్నారు : నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు

Vasishta Reddy
జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్‌ కళ్యాణ్‌ వెంట చిరంజీవి రాబోతున్నారని ఏపీ రాజకీయాలను కుదిపేసే వ్యాఖ్యలు చేశారు మనోహర్‌. విజయవాడలో జనసేన,

వైసీపీ నేతలను బురదతో పోల్చిన పవన్‌ కళ్యాణ్‌ ..?

Vasishta Reddy
వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం సెక్షన్‌ 144, 33 లను విచ్చలవిడిగా వాడుతున్నారని.. అదృష్టం అందలమెక్కిస్తే.. బుద్ధి

కాషాయ దుస్తులలో ప్రత్యక్షమైన వకీల్‌సాబ్‌

Vasishta Reddy
తిరుమల వెంకటేశ్వర స్వామిని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ దర్శనం చేసుకున్నారు. ఆలయ మర్యాదలతో ఆయనకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో

తిరుపతికి పవన్ కళ్యాణ్.. ఉపఎన్నిక సీటుపై క్లారిటీ వస్తుందా?

Vasishta Reddy
ఏపీ రాజకీయ పార్టీలు ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికలపై పెట్టాయి. ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ రాకముందే… ప్రజలకు దగ్గర అవుతున్నాయి పార్టీలు. ఇందులో భాగంగానే ఇప్పటికే వైసీపీ,

మంత్రి గౌతం రెడ్డి తీరు బోడిగుండుకీ బొటన వేలుకీ ముడిపెట్టినట్టు ఉంది..

Vasishta Reddy
దివిస్ బాధితుల కన్నీళ్లు తుడవమంటే మంత్రి గౌతం రెడ్డి కథలు చెబుతున్నారని పవన్‌ కళ్యాణ్‌ ఫైర్‌ అయ్యారు. 75శాతం ఉద్యోగాలు గురించి ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారు ?

జగన్‌కు పవన్‌ కళ్యాణ్‌ హెచ్చరికలు…అసెంబ్లీని ముట్టడిస్తాం

Vasishta Reddy
నివర్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోకపోతే…అసెంబ్లీని ముట్టడిస్తామని పవన్ కళ్యాణ్‌ హెచ్చరించారు. రైతులను ఆదుకోవాలని ఇవాళ మచిలీపట్నం కలెక్టర్ కార్యాలయంలో DRO వెంకటేశ్వర్లు కు