ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో జరిగిన బీజేపీ, జనసేన కార్యకర్తల సమన్వయ సమావేశంలో పాల్గొన్న ఆయన.. పవన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ బీజేపీకి, జనసేనకి మధ్య వైరం పెరుగుతూనే ఉంది. టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి పీవీ కూతురికి తన మద్దతు ఉంటుందని పవన్ బహిరంగంగా ప్రకటించడంతో దూరం మరింత
70 ఏళ్ల వయస్సులోనూ ఓ వృద్ధ మహిళ జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తూ ఓటర్లను ఆశ్చర్యపరుస్తోంది. తన ప్రత్యర్థులైన వైఎస్సార్సీపీ, టీడీపీ అభ్యర్థులకు ధీటుగా ప్రచారం చేస్తూ
ఏపీలో మరోసారి రాజకీయాలు వేడెక్కాయి. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ, వైసీపీ మధ్య పోటా పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో ఏలూరు కార్పొరేషన్లో 25వ డివిజన్లో పోటీ
ప్రతిపక్షాలపై మండిపడ్డారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. నాల్గో దశ పంచాయతీ ఎన్నికల ఫలితాలు పై మాట్లాడిన ఆయన.. ఈ ఎన్నికల్లో ప్రభుత్వం
జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ వెంట చిరంజీవి రాబోతున్నారని ఏపీ రాజకీయాలను కుదిపేసే వ్యాఖ్యలు చేశారు మనోహర్. విజయవాడలో జనసేన,
తిరుమల వెంకటేశ్వర స్వామిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దర్శనం చేసుకున్నారు. ఆలయ మర్యాదలతో ఆయనకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో
ఏపీ రాజకీయ పార్టీలు ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికలపై పెట్టాయి. ఉప ఎన్నిక నోటిఫికేషన్ రాకముందే… ప్రజలకు దగ్గర అవుతున్నాయి పార్టీలు. ఇందులో భాగంగానే ఇప్పటికే వైసీపీ,
దివిస్ బాధితుల కన్నీళ్లు తుడవమంటే మంత్రి గౌతం రెడ్డి కథలు చెబుతున్నారని పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. 75శాతం ఉద్యోగాలు గురించి ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారు ?