*అప్పుడే అంబేద్కర్ కోనసీమ అంటే ఇబ్బంది వచ్చేది కాదు *అమలాపురం ఘటనపై పవన్ రియాక్షన్.. *మంత్రి, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి చేయించింది వైసీపీయే కోనసీమ జిల్లాలో జరిగిన
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నా.. అప్పుడే ఎన్నికలు కనిపిస్తోంది. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.. మరోసారి పొత్తులపై కీలకవ్యాఖ్యలు చేశారు.
ఏపీలోని కొత్త జిల్లాల ఏర్పాటుపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో ప్రజాభిప్రాయానికి ఏ మాత్రం విలువ
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శనివారం రాజమండ్రిలో జరిగిన బహిరంగ సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో రోడ్లపై గుంతలు ఏర్పడి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని
ఆ ఆరుగురు నిర్మాతలు డబుల్ గేమ్ ఆడటమే పవన్ కల్యాణ్, పోసాని మధ్య వివాదానికి కారణభూతమైందన్న అభిప్రాయాన్ని ప్రముఖ నిర్మాత, దర్శకుడు నట్టికుమార్ వ్యక్తంచేశారు. శుక్రవారం హైదరాబాద్
ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు జనసేన అధినేత పవన్ కల్యాణ్ను కలిశారు. ఈ నేపథ్యంలో వివిధ అంశాలపై చర్చించారు. బద్వేలు ఉప ఎన్నికతో పాటుగా, రాష్ట్రంలోని
టాలీవుడ్ దర్శకనిర్మాత, రచయిత, నటుడు పోసాని కృష్ణ మురళి ఇంటిపై రాళ్ల దాడికి దిగారు గుర్తుతెలియని వ్యక్తులు. హైదరాబాద్ అమీర్పేట సమీపంలోని ఎల్లారెడ్డిగూడ నివాసం ఉంటున్నారు పోసాని.