ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలతో దూసుకుపోతున్న జగన్ ప్రభుత్వం మరో ఘట్టానికి నాంది పలికింది. కేంద్ర ప్రభుత్వ పఢ్నా-లిక్నా
విద్యార్థినులను పోటీ పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు శిక్షణ పై ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తుంది ఏపీ ప్రభుత్వం. విద్యార్ధినులకు పోటీ పరీక్షల కోసం అత్యుత్తమ శిక్షణ అందివ్వాలని
తిరుపతిలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన హోంశాఖ మంత్రి అమిత్ షా కొన్ని కారణాల వలన రాలేకపోతున్నారు. దీంతో ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈరోజు హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఢిల్లీలో
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కళా వెంకట్రావు సీఎం జగన్ పై ఆగరహం వ్యక్తం చేసారు. జగన్… రాష్ట్రంలో ఆటవిక రాజ్యాన్ని నడిపిస్తున్నారంటూ విమర్శలు చేశారు..
పోలవరం ప్రాజెక్టు పనులపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. స్పిల్వే, అప్రోచ్ఛానల్, అప్స్ట్రీం కాఫర్ డ్యాం, ఈసీఆర్ఎఫ్ డ్యాం, గేట్ల అమరిక తదితర కీలక పనుల పురోగతిని
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఏపీ రాజకీయాలు వేడెక్కిన విషయం తెలిసిందే. అన్ని పార్టీలు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాయి. అయితే.. ఈ విషయంలో టీడీపీ, వైసీపీ మధ్య మాటల
ఏపీ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. పైలెట్ ప్రాజెక్టు కింద కృష్ణపట్నం లేదా మరో అనువైన ప్రాంతంలో డిశాలినేషన్ ప్లాంట్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో దేవాలయాలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. ప్రభుత్వం అలసత్వం వలనే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. కాగా, దీనిపై దేవాలయాలపై దాడుల విషయంపై ముఖ్యమంత్రి
ఏపీ సీఎం, హోం, డీజీపీలు క్రైస్తవులు. ముగ్గురూ క్రైస్తవులైనప్పుడు హిందూ మతం విషయంలో ప్రభుత్వం మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాల్వ