ప్రస్తుతం భారత్లో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో అతను ఈ వ్యాఖ్యలు చేశాడు. దేశంలో నెలకొన్న విపత్కర పరిస్థితుల కారణంగా ఆస్ట్రేలియా ప్రభుత్వం భారత
భారత్ లో నెలకొన్న కరోనా వైరస్ పరిస్థితులు పలువురు క్రికెటర్లకు భయాందోళనలకు గురి చేస్తోన్నాయి. ప్రత్యేకించి- విదేశీ ఆటగాళ్లు. కరోనా వైరస్ పంజా విసురుతున్న ప్రస్తుత పరిస్థితులను
నిన్న సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో రోహిత్ 32 పరుగులు చేశాడు. అందులో అతడు రెండు సిక్సర్లు బాదాడు. దీంతో ఐపీఎల్లో రోహిత్ మొత్తం సిక్సర్ల సంఖ్య
నిన్న సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్ లో బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ మందలింపునకు గురయ్యాడు. ఐపీఎల్ నియమావళిని ఉల్లంఘించడమే ఇందుకు కారణం. టాస్ ఓడి ఇన్నింగ్స్
కరోనా పంజా విసురుతోన్న కారణంగా ప్రేక్షకులు స్టేడియానికి అనుమతించకుండా.. ఐపీఎల్ 2021 సీజన్ను నిర్వహిస్తోంది బీసీసీఐ.. దీంతో.. టీవీలతో పాటు.. డిజిటల్ మీడియాలో ఐపీఎల్ మ్యాచ్లు వీక్షించేవారి
ఐపీఎల్ 2021 ఫైట్కి అంతా సిద్ధమైంది. రేపటి నుంచే ఈ క్రికెట్ లీగ్ ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్లో ఆర్సీబీ, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. అయితే.. ఈ
ఇంగ్లాండ్ తో జరిగిన వన్డే సిరీస్ లో గాయపడి… సర్జరీ నేపథ్యంలో ఐపీఎల్ 14వ సీజన్ మొత్తానికీ ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ దూరమయ్యాడు. ఐపీఎల్
షెడ్యూల్ ప్రకారమే ఐపీఎల్ 2021 సీజన్ను నిర్వహిస్తామన్నాడు బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ. ఆటగాళ్లతో పాటు ముంబై వాంఖడే స్టేడియం మైదాన సిబ్బంది, పలువురు ఈవెంట్ ఆర్గనైజర్స్కు