*తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల.. *ఈ సారి బాలికలదే పై చేయి *పరీక్షలకు హాజరైన 9 లక్షల మంది విద్యార్ధులు.. *పస్ట్ ఇయర్లో 63.32 శాతం ఉత్తీర్ణత
హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి 22వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి హరీష్రావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ..ఈ
*హైదారాబాద్ ఫిల్మ్ ఫెడరేషన్ వద్ద టెన్షన్ వాతావరణం *తెలుగు సినీ కార్మికులు సమ్మె..నిలిచి పోయిన షూటింగ్లు.. *కాసేపట్లో ఫిలించాంబర్ , నిర్మాతమండలి సమావేశం *సమ్మె నోటీసులు ఇవ్వలేదంటున్న
అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన హింసాత్మక ఘటనల వెనుక సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావు హస్తం ఉందని పోలీసులు తేల్చారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన కాల్పుల్లో మృతి చెందిన దామోదర రాకేశ్ వరంగల్ జిల్లా ఖానాపురం మండలం దబీర్పేట. రాకేశ్ వయసు 18 సంవత్సరాలు. రాకేశ్ది నిరుపేద
*సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తత *ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు *ఒకరి మృతి..పలువురు పరిస్థితి విషమం..పలువురుకు గాయాలు అగ్నిపథ్ ఆందోళనలతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అగ్నిగుండంగా మారింది. అగ్నిపథ్
*సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో విధ్వంసం సృష్టించిన నిరసన కారులు.. రణరంగం *అగ్నిపథ్ కు వ్యతిరేకంగా ఆందోళన *మూడు ట్రైన్లుకు నిప్పు పెట్టిన నిరసనకారులు *ఆందోళన కారులు అదుపుచేసేందుకు
*కాంగ్రెస్ రాజ్భవన్ ముట్టడిలో ఉద్రిక్తత.. *రాజ్భవన్ వైపు దూసుకెళ్లిన కాంగ్రెస్ కార్యకర్తలు.. *రాహుల్ ఈడీ విచారణలో భాగంగా ఆందోళనలు *ద్విచక్రవాహనాన్ని తగులబెట్టిన ఆందోళనకారులు *ఆర్టీసీ బస్సు పై
జూబ్లీహిల్స్లో అత్యాచారం కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఐదుగురు మైనర్లకు ఇవాళ నాలుగో రోజు పోలీసు కస్టడీ ముగిసింది. నాలుగో రోజు కస్టడీలో తీసుకున్న పోలీసులు