telugu navyamedia

Health

ప్రతి ఒక్కరు పాటించాల్సిన ఆరోగ్య నియమాలు

Vasishta Reddy
ఆరోగ్యానికి యోగశాస్త్ర నియమాలు 1. ఉదయం 4.30 కి నిద్ర లేవాలి 2. లేచిన వెంటనే గ్లాస్ గోరు వెచ్చని నీరు కూర్చుని నెమ్మదిగా త్రాగాలి. 3.

ఇవి తింటే 100 రోగాలు మాయం..!

Vasishta Reddy
1. కొర్రలు (Foxtail Millet): నరాల శక్తి, మానసిక దృఢత్వం, ఆర్ధయిటిస్, పార్కిన్సన్, మూర్ఛరోగాల నుండి విముక్తి. 2. అరికలు (Kodo Millet): రక్తశుద్ధి, రక్తహీనత, రోగనిరోధక

పంచదార అతిగా వాడుతున్నారా..!

Vasishta Reddy
1. చక్కెర తయారీకి మొట్టమొదటి కర్మాగారం 1866 లో బ్రిటిష్ వారు స్థాపించారు . బెల్లాన్ని అయిదు (పంచ) సార్లు కరిగించి, రసాయనాలను కలిపి తయారు చేస్తున్నందున

గంధం పొడితో బాదం కలిపి ఇలా చేస్తే…

Vasishta Reddy
తెల్లని చర్మం మీసొంతం చేసుకోవాలి అనుకుంటున్నారా ? అయితే మీకోసం కొన్ని నాచురల్ టిప్స్ . తెల్లగా ప్రకాశవంతమైన చర్మం చాలా ఆకర్షనీయం గా ఉంటుంది. తెల్లని

ఇలా చేస్తే అల్సర్‌ సమస్య మాయం..

Vasishta Reddy
ఆహారాన్ని నమలకుండా అమాంతం మింగడం; గ్యాస్‌తో నిండిన కూల్‌డ్రింకులను, సోడాలను తాగడం; పొగాకు, కిళ్లీలు, చాక్లెట్లు, బబుల్‌గమ్‌లూ మొదలైన వాటిని అదే పనిగా నములుతుండటం; మసాలా పదార్థాలను

ఇలా చేస్తే జ‌లుబు, ద‌గ్గు మటాష్‌..!

Vasishta Reddy
ఇది వ‌ర‌కు అయితే ఏ చిన్న జ‌బ్బు వ‌చ్చినా అంటే.. జ‌లుబు, ద‌గ్గు వంటి స‌మ‌స్య‌లు ఏవి వ‌చ్చినా వెంట‌నే టాబ్లెట్స్ వేసుకునే వారు. కానీ క‌రోనా

లాలూ ఆరోగ్యం మరింత సీరియస్‌..

Vasishta Reddy
బీహార్‌ ఎన్నికల నుంచే లాలూ ఆరోగ్యం క్షీణించిన విషయం తెలిసిందే.. అయితే.. తాజా ఆయన ఆరోగ్యంపై హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశారు. లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఆరోగ్యం

భోజనం చేశాక ఈ పండ్లు తినండి…

Vasishta Reddy
భోజనానంతరం కొన్ని పండ్లు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. వాటిని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరగుపడుతుంది. ఇంతకీ ఆ పండ్లు ఏంటి… ఆ ప్రయోజనాలేంటో తెలుసా..

రోజూ పరగడుపునే ఇవి తింటే… ఎన్నో ప్రయోజనాలు

Vasishta Reddy
పురాతన కాలం నుంచి భారతీయుల వంటి ఇంటి దినుసుల్లో మెంతులు ముఖ్య పాత్ర పోషిస్తూ వస్తున్నాయి. వీటిని అనేక వంటల్లో రుచి, సువాసన కోసం వేస్తుంటారు. అయితే

రాత్రిపూట నీళ్లు తాగుతున్నారా… అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Vasishta Reddy
రాత్రిపూట మధ్యలో మూత్ర విసర్జనకు లేవాల్సి వస్తు౦దని పడుకునే ముందు ఏమీ నీళ్ళు తాగకూడదని ఎంత మంది అనుకు౦టున్నారు? కాస్త మధ్య వయస్కులకీ, వయస్సు పైబడిన వారికీ

షుగర్ ఉన్నవారు ఇలా చేస్తే మంచి ఫలితాలు

Vasishta Reddy
మధుమేహ రోగులు ఎండుద్రాక్ష తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. వంద గ్రాముల ద్రాక్షలో కేవలం 80 కెలోరీల శక్తి ఉంటుంది. విటమిన్‌ ‘సి’, విటమిన్‌ ‘కె’

ఉసిరికతో ఈ సమస్యలకు చెక్..

Vasishta Reddy
భారతీయ ఆధ్యాత్మిక చింతనతోపాటు వైద్యంలోనూ ఉసిరికకు ఎంతో ముఖ్యమైన స్థానం ఉంది. హిందూ ధర్మం ఉసిరిక చెట్టును పవిత్రంగా భావిస్తుంది. రోగాల బారి నుంచి కాపాడేందుకు శరీరంలో