కరోనా కాలం కావడంతో ఆరోగ్యంపై ఇప్పుడు అందరూ శ్రద్ధపెడుతున్న మాట వాస్తవమే. రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రోగనిరోధకశక్తి అధికంగా ఉంటే మహమ్మారి మన దరిచేరదని
భోజనానంతరం కొన్ని పండ్లు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. వాటిని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరగుపడుతుంది. ఇంతకీ ఆ పండ్లు ఏంటి… ఆ ప్రయోజనాలేంటో తెలుసా..