ప్రతి రోజూ ఓ బెల్లం ముక్కను నోట్లో వేసుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. అవేంటో తెలుసుకుందాం. ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ ఆరోగ్యం మీద శ్రద్ధ పెడుతున్నారు. ఎటువంటి
శీతాకాలంలో విరివిగా వచ్చే పండ్లలో రేగుపండ్లు ముఖ్యమైనవి. రేగుపండ్లు తినడం చాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని జిజిఫుస్ మారిటియానా, నార్కెలి కల్, బెర్, బోరీ, బోర్,
మన వంటిల్లే ఒక వైద్యశాల. అందులో మనం వాడే దినుసులు అన్నీ ఆరోగ్యహేతువులే. ముఖ్యంగా యాలకులతో బోలెడన్నీ ప్రయోజనాలున్నాయి. దీని శాస్త్రీయనామం‘ఇలటేరియా కార్డిమమ్’. సుగంధ ద్రవ్యాల్లో అత్యంత
కరోనా కాలం కావడంతో ఆరోగ్యంపై ఇప్పుడు అందరూ శ్రద్ధపెడుతున్న మాట వాస్తవమే. రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రోగనిరోధకశక్తి అధికంగా ఉంటే మహమ్మారి మన దరిచేరదని
*ఉసిరి ఆరోగ్యానికి చాలా మంచిది. ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. తక్కువ ధరలో కూడా మనకు దొరుకుతుంది. ఉసిరి కాయలను, గింజలను, ఆకులను, పూలను, వేళ్ళను,
ప్రస్తుత కాలంలో పాలిష్ చేసిన బియ్యాన్నే ఎక్కువగా తీసుకుంటున్నాము. కానీ అది మంచిది కాదంటున్నారు. పూర్వికులు దంపుడు బియ్యాన్నే తినేవారు. ఈ బియ్యాన్ని తీసుకోవడం వారికి ఎలాంటి
అరటి పండు చాలా ప్రముఖమైన, ప్రసిద్ధి పొందినది. ఇది చాలా మందికి ఇష్టమైన పండు.. అరటి శుభ సూచకం అందుచేత అరటిని శుభకార్యాలలో తప్పకుండా వినియోగిస్తారు. భోజనం
సాధారణంగా మనం జీలకర్రను వంటల్లో వాడుతాం. ఆహారానికి సుహాసనతో పాటు రుచిని తీసుకోస్తుంది. ఈ జీలకర్రలో అధ్భుతమైన ఔషదాలు పుష్కలంగా ఉన్నాయి. ఆరోగ్యంతో పాటు అందాన్ని ఇచ్చే