నిన్న రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్లో అగ్నిప్రమాదం జరిగింది. ఎయిమ్స్లోని తొమ్మిదవ అంతస్తులో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. వెంటనే అధికారులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. 22 ఫైర్
తిరుమలలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న ఆస్థాన మండపంలోని దుకాణాలలో భారీగా మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది.
విశాఖ పూజ అండ్ స్క్రాప్ ఇండస్ట్రీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో మంటలు ఎగిసిపడడంతో పాటు దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. వెంటనే అగ్నిమాపక
తెలంగాణాను అగ్ని ప్రమాదాలు వదలడం లేదు. లాక్ డౌన్ ప్రకటించిన నుంచి ఈ ప్రమాదాలు ఎక్కువగా కావడం గమనార్హం. ఆదిలాబాద్ జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
దేశ వాణిజ్య రాజధాని ముంబైలో దారుణం చోటుచేసుకుంది. ముంబైలోని బాండూప్ ఏరియాలో ఉన్న కరోనా ఆస్పత్రిలో ఇవాళ ఉదయాన్నే భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో
ఏపీలో మరో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కాకినాడ జిల్లాలోని ఎల్విన్పేటలో సిలిండర్ పేలడంతో మూడు పూరిళ్లు దగ్ధమయ్యాయి. దీంతో విజయలక్ష్మి అనే వృద్ధురాలు సజీవదహనం అయింది.
మహానగరం హైదరాబాద్లో మరో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కోఠి ఆంధ్రాబ్యాంక్ కూడలి వద్ద శనివారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బ్యాంక్ దగ్గరలోని
ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న హీరోలలో రెబల్ స్టార్ ప్రభాస్ ఉన్న సంగతి తెలిసిందే. వాటిలో బాలీవుడ్ స్టార్ దర్శకుడు ఓం రౌత్తో చేయనున్న ఆదిపురుష్ కూడా