దుబ్బాక ఉత్కంఠ పోరులో బీజేపీ ఘన విజయం సాధించింది. దుబ్బాకలో 1470 ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి రఘునందన్రావు గెలుపొందారు. నరాలు తెగే ఉత్కంఠ పోరులు బీజేపీ
దుబ్బాక ఉప ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నాయి. టీ-20 మ్యాచ్ దుబ్బాక ఫలితాలు తలపిస్తున్నాయి. నరాలు తెగే ఉత్కంఠతను నెలకొల్పుతున్నాయి. ఇప్పటికే 21 రౌండ్ల ఫలితాలు పూర్తయ్యాయి. మరో రెండు రౌండ్ల ఫలితాలు రావాల్సి ఉన్నది.
రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది… తొలిరౌండ్ నుంచి వరుసగా ఐదు రౌండ్లలోనై భారతీయ జనతా పార్టీ అభ్యర్థి
తెలంగాణ మొత్తం దుబ్బాక ఫలితాలపైనే దృష్టిపెట్టాలి. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, ఎవరికీ రెండో స్థానం వస్తుందో అనే ఉత్కంఠ అందరిలోనూ మొదలైంది. అయితే.. పోస్టల్ బ్యాలెట్
తెలంగాణలో ఏంతో ఉత్కంఠభరితంగా సాగిన దుబ్బాక ఉపఎన్నిక ఫలితం నేడు తేలనుంది. ఓట్ల లెక్కింపునకు అధికారులు సిద్దిపేటలోని ఇందూరు కాలేజీలో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 8
కౌంట్డౌన్ స్టార్టయ్యింది.. కోట్లాది మంది ఎదురు చూస్తున్న దుబ్బాక ఫలితానికి ఈఒక్కరోజతో తేలిపోనుంది.. రాష్ట్రంలో ఏకైక ఉప ఎన్నిక కావడంతో అంతటా ఆసక్తి నెలకొన్నది. అందరి చూపు
తెలంగాణలో ఏంటో ఉత్కంఠభరితంగా సాగిన దుబ్బాక ఉపఎన్నిక ఫలితం నేడు తేలనుంది. ఓట్ల లెక్కింపునకు అధికారులు సిద్దిపేటలోని ఇందూరు కాలేజీలో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 8
దుబ్బాకలో గెలుపు టీఆర్ఎస్ పార్టీ దేనని…35 వేలకు మెజారిటీ తగ్గదు తలసాని శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేసారు. బీసీలకు సంక్షేమ పథకాలు కేసీఆర్ ప్రభుత్వం అందిస్తున్న విదంగా
దుబ్బాక నియోజకవర్గం ఇప్పుడు చాణక్య భూమిగా మారింది..టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అపరచాణక్య ఎత్తులు, జిత్తులతో తలపడుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది..ఈ దుబ్బాక ఉప ఎన్నిక
దుబ్బాక ఉప ఎన్నికకు పోలింగ్ ప్రక్రియ ఉదయం నుంచి ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 55.52 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఉదయం
దుబ్బాక ఉప ఎన్నిక ఉదయమే ప్రశాంతంగా ప్రారంభమైంది. అయితే..సోషల్ మీడియాలో కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారబోతున్నాడంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో