telugu navyamedia

crime news

తిరుపతి రుయా ఆసుపత్రిలో రెచ్చిపొయిన అంబులెన్స్ మాపియా..

navyamedia
*తిరుప‌తి రూయా ఆస్పత్రిలో రెచ్చిపోయిన అంబులెన్స్ మాఫియా.. *మృత‌దేహం త‌రిలింపుకు రూ.20వేలు డిమాండ్‌.. *ఇత‌ర అంబులెన్స్ ఆస్ప‌త్రిలోకి వ‌స్తే అనుమతించ‌ని డ్రైవ‌ర్లు *కొడుకు మృత‌దేహం 90 కిలోమీట‌ర్లు

ట్రాఫిక్‌ కానిస్టేబుల్ వేధింపుల‌తో యువ‌తి ఆత్మ‌హ‌త్య‌..

navyamedia
*హనుమకొండలో యువ‌తి ఆత్మ‌హ‌త్య‌.. *కానిస్టేబుల్ వేధింపుల‌తో మ‌న‌స్తాపం చెందిన యువ‌తిఆత్మ‌హ‌త్య ప్రేమపేరుతో ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ వేధింపులను భరించలేక యువ‌తి పురుగులు మంది తాగి ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఈ ఘటన

భువనగిరి పరువు హత్య కేసు: తలపై మేకులు కొట్టి దారుణంగా హింసించి హ‌త్య చేసిన సుపారిగ్యాంగ్

navyamedia
యాదాద్రి భువనగిరి జిల్లాలో పరువు హత్య తీవ్ర కలకలం రేపింది. తన కుమార్తెను కులాంతర వివాహం చేసుకున్నాడని కక్ష పెంచుకున్న ఓ వీఆర్వో సుపారీ గ్యాంగ్‌తో రూ.10

కామారెడ్డిలో విషాదం..తల్లి, కొడుకు నిప్పంటించుకుని ఆత్మ‌హ‌త్య‌

navyamedia
కామారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని న్యూమహారాజా లాడ్జిలో నిప్పంటించుకుని తల్లి, కొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులను రామాయంపేటకు చెందిన గంగం పద్మ, సంతోష్‌లుగా గుర్తించారు.

ఎస్పీ ఆఫీస్‌లో పురుగుల మందు తాగిన మహిళ

navyamedia
ఎస్పీ కార్యాలయ ఆవరణంలో దుర్గి మండలానికి చెందిన రాజేశ్వరి అనే మహిళ ఫిర్యాధు చేయటానికి వచ్చి పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ‌డం కలకలం రేగింది. దుర్గి

ఇద్దరు పిల్లలను చెరువులో తోసి.. తల్లి ఆత్మహత్య

navyamedia
హోళీ పండట పూట రాజన్న సిరిసిల్ల జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. రేఖ అనే మహిళ తన ఇద్దరు పిల్లలతో కలసి ఆత్మహత్యకు పాల్పడింది. చెరువులో ఇద్దరు

ప్ర‌కాశం జిల్లాలో విషాదం: న‌వ దంప‌తులు ఆత్మ‌హ‌త్య‌..

navyamedia
ఏపీలోని ప్ర‌కాశం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఎన్నో ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన న‌వ దంప‌తులు నెల దాటిందో లేదో మృత్యు ఒడికి చేరుకున్నారు. వీరిద్ద‌రు

మరదలిని ఎరగా వేసి.. .1.2 కోట్లు కొట్టేశాడు

navyamedia
స్నేహం ముసుగులో ఓ వ్యక్తిని నిండా ముంచాడో మరో వ్యక్తి. పెద్ద ఎత్తున ఆస్తులున్నాయని గుర్తించి తన మరదలిని ఎరగా వేశాడు. బాధితుడు తేరుకొని.. మోసపోయానని గుర్తించే

మాదాపూర్‌లో రోడ్డు ప్రమాదం.. యువతి మృతి

navyamedia
హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఆదివారం ప్రమాదం చోటు చేసుకున్నది. సిగ్నల్‌ వద్ద ఆగి ఉన్న ద్విచక్ర వాహనాన్ని కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో యువతి జెన్నిఫర్‌కు

ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య.. మృతదేహాలతో ఐదు రోజులు గడిపిన బాలిక

navyamedia
ఈ ఫొటోలో పాపను పట్టుకొని నిలబడిన శంకర్ ఇంటి పెద్ద. బాలికకు ఆయన తాత. శంకర్, బాలిక తప్ప మిగిలిన నలుగురూ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. సీమంతం

అన్న కుటుంబంపై కత్తులతో దాడి.. ముగ్గురు మృతి

navyamedia
వరంగల్‌ ఎల్బీనగర్‌లో దారుణం చోటుచేసుకుంది. బుధవారం తెల్లవారుజామున సొంత తమ్ముడే అన్న కుటుంబంపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో అన్న సహా ముగ్గురు మృతి చెందగా,

ఘోర రోడ్డు ప్రమాదం.. ఎమ్మెల్యే కుమారుడు సహా ఏడుగురు మృతి

navyamedia
బెంగళూరులోని కోరమంగళ మార్స్ కల్యాణమండపం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కరెంట్‌ పోల్‌ను ఢీకొట్టింది.. దీంతో.. అక్కడికక్కడే ఆరుగురు మృతిచెందగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ