కామారెడ్డిలో విషాదం..తల్లి, కొడుకు నిప్పంటించుకుని ఆత్మహత్య
కామారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని న్యూమహారాజా లాడ్జిలో నిప్పంటించుకుని తల్లి, కొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులను రామాయంపేటకు చెందిన గంగం పద్మ, సంతోష్లుగా గుర్తించారు.