telugu navyamedia

covid19

కరోనా పోరు : ఏపీకి మెరికా తెలుగు అసోసియేషన్ భారీ విరాళం

Vasishta Reddy
కోవిడ్ వైద్యంలో కీలకమైన ఆక్సీజన్ కాన్సట్రేటర్స్ ను ఏపీ ప్రభుత్వానికి విరాళంగా అందించింది అమెరికా తెలుగు అసోసియేషన్(ఆటా). సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద వైవీ సుబ్బారెడ్డికి అందజేశారు

అలర్ట్ : ఆలయాలకు వెళ్ళేవారు ఈ రూల్స్ పాటించాల్సిందే

Vasishta Reddy
కరోనా సమయంలో లాక్‌డౌన్ ముగిసేవరకు గుడికి వెళ్ళటానికి ప్రత్యామ్నాయంగా ఆన్‌లైన్ లో అర్చ‌న‌, పూజ సేవ‌ల‌ను ఊప‌యోగించుకోవాల‌ని తెలంగాణ దేవాదాయ శాఖ క‌మిష‌న‌ర్ అనిల్ కుమార్ కోరారు.

2డీజీ డ్రగ్ : మార్గదర్శకాలు విడుదల చేసిన డీఆర్‌డీవో

Vasishta Reddy
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి. ఇక మన దేశంలోనూ ఈ వైరస్ విలయం

కన్నీరు కారుస్తున్న శవాలు…

Vasishta Reddy
కర్మ పెట్టి, పున్నామ నరకం నుండి తప్పిస్తాడనుకునే తల్లిదండ్రులకు, ఎన్ని కోట్లు యిచ్చినా, ఎంత ఆస్తులు పంచినా, చివరి చూపుకి నోచుకోలేక, అనాధ శవమై, చితికి నిప్పంటించే

జూన్ 3 వాళ్ళందరికీ వ్యాక్సిన్ : కెసిఆర్ సర్కార్ కీలక నిర్ణయం

Vasishta Reddy
ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు టీకా సేకరణ, డ్రైవర్లకు వ్యాక్సినేషన్ పై ఆర్ధిక శాఖామాత్యులు హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సోమవారం

తెలంగాణలో మళ్ళీ పెరిగిన కరోనా కేసులు.. 24 గంటల్లో

Vasishta Reddy
తెలంగాణలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో కరోనా కేసులు 5 లక్షలు దాటేశాయి. అయితే… ఇవాళ రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగింది. తెలంగాణ వైద్య

ఏపీలో శాంతించిన కరోనా : భారీగా తగ్గిన కరోనా కేసులు

Vasishta Reddy
ఏపీలో కరోనా ఉధృతి పెరుగుతూ ఉంది. ఇప్పటికే ఏపీలో 16 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్

దేశ ప్రజలకు భారీ ఊరట : 24 గంటలలో 1,65,553 కరోనా కేసులు

Vasishta Reddy
ఇండియాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. తాజా కేసులతో దేశంలో 2 కోట్లు దాటాయి కరోనా

దేశ రాజధాని ఢిల్లీలో “లాక్ డౌన్” పొడిగింపు

Vasishta Reddy
దేశ రాజధానిలో “లాక్ డౌన్” మరో వారం పొడిగించింది కేజ్రీవాల్ సర్కార్. దీంతో ఢిల్లీలో జూన్ 7వ తేదీ వరకు “లాక్ డౌన్” కొనసాగనుంది. అయితే, కొన్ని

థర్డ్ వేవ్ : ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

Vasishta Reddy
కరోనా సెకండ్ వేవ్ మన దేశంలోని అన్ని రాష్ట్రాలను అతలాకుతలం చేస్తుంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఈ సెకండ్ వేవ్ ఎక్కువగా యూత్

నీటి పుక్కిలింతతో కరోనా టెస్ట్ !

Vasishta Reddy
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం మెల్లమెల్లగా తగ్గుతున్నప్పటికీ రోజువారీ కరోనా నిర్ధారణ పరీక్షలు మాత్రం ముమ్మరంగా సాగుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రతిరోజూ 20 లక్షలకు పైగా శాంపిళ్లను పరీక్షిస్తున్నారు.

బిర్యానీ లో లెగ్ పీస్, మసాలా రాలేదు : కేటీఆర్ ఫిర్యాదు

Vasishta Reddy
ట్విటర్ లో మంత్రి కేటీఆర్ ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. ప్రజల సమస్యలు ఎలాంటివైన చిటికలో కేటీఆర్ టీం పరిష్కరిస్తుంది. కరోనా వైరస్ నేపథ్యంలో @askktr పేరుతో