ఆంధ్రప్రదేశ్లో గత 24 గంటల్లో 57,345 శాంపిల్స్ పరీక్షించగా, కొత్తగా 1,084 కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 244 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇదే
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో.. ఆయుర్వేద మందు తయారీ చేసి వార్తల్లో నిలిచారు నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య. ఆయన మందు కొంతకాలం ఆగిపోయిన… మొత్తానికి
ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24గంటల్లో 771 కొత్త కరోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 20,48,230కి పెరిగింది. తాజాగా 1,333 మంది బాధితులు
దేశంలోలో కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్ను రిలీజ్ చేసింది. ఈ బులిటెన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు ఈరోజు భారీగా తగ్గాయి. గడచిన 24 గంటల్లో 38,069 కరోనా పరీక్షలు నిర్వహించగా, 618 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. చిత్తూరు
భారత్లో కొత్తగా 26,041 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,36,78,786కు పెరిగింది. కరోనా నుంచి
దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కరోనా కట్టడికి వ్యాక్సీనేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేశాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. దేశవ్యాప్తంగా గడచిన 24
ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది.. కోవిడ్ సెకండ్ వేవ్ అనంతరం.. రోజూవారీ నమోదయ్యే పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్యలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఒక రోజు పాజిటివ్ కేసులు,
దేశంలో గడిచిన 24 గంటల్లో 30,773 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో దేశంలో కరోనా కేసుల మొత్తం సంఖ్య 3,34,48,163కి