telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఏపీ కరోనా అప్డేట్స్‌

ఆంధ్రప్రదేశ్‌ లో గత 24 గంటల్లో 55,323 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా వారిలో 1,246 మందికి కరోనా నిర్ధారణ అయింది. మొత్తం 1,450 మంది కరోనా నుంచి కోలుకోగా… 10 మంది మరమ్మారి వల్ల మృతి చెందారు. తాజా కేసులతో కలిసి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 20,44,490కి చేరుకుంది.

మొత్తం 20,16,837 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 14,118 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 13,535 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

 

Related posts