ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు ఈరోజు భారీగా తగ్గాయి. గడచిన 24 గంటల్లో 38,069 కరోనా పరీక్షలు నిర్వహించగా, 618 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. చిత్తూరు
భారత్లో కొత్తగా 26,041 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,36,78,786కు పెరిగింది. కరోనా నుంచి