ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24గంటల్లో 771 కొత్త కరోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 20,48,230కి పెరిగింది. తాజాగా 1,333 మంది బాధితులు
దేశంలోలో కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్ను రిలీజ్ చేసింది. ఈ బులిటెన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా
మేషం: ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. ముఖ్యమైన పనులను త్వరగా పూర్తి చేసుకోవాలి. ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలుంటాయి. వ్యక్తిగత సమస్య పరిష్కారమవుతుంది. వ్యాపారులకు అనుకూలం.