telugu navyamedia

Congress

ఢిల్లీ : రైతుల పోరాటానికి కాంగ్రెస్ మద్దతు…

Vasishta Reddy
దేశరాజధాని ఢిల్లీలో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ రైతులు పోరాటం చేస్తున్నారు.. దీంతో, కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. బీజేపీ అగ్రనేతలు

శివసేన పార్టీలో చేరనున్న బాలీవుడ్‌ నటి ఉర్మిళా

Vasishta Reddy
ప్రముఖ బాలీవుడ్‌ నటి ఉర్మిళా మంటోడ్కర్‌ ఇవాళ శివసేన పార్టీలో చేరనున్నారు. 2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున నార్త్‌ ముంబై స్థానం నుంచి పోటీ చేసి

రేపు హైదరాబాద్‌కు అమిత్ షా.. బీజేపీలో చేరనున్న విజయశాంతి

Vasishta Reddy
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రచార కమిటీ చైర్‌పర్సన్‌ విజయశాంతి కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి.. త్వరలో బిజెపిలో చేరనున్నారని కొన్ని రోజులుగా ప్రచారం జోరుగా సాగుతోంది. కానీ ఇప్పుడు

బీజేపీ గూటికి మరో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే..?

Vasishta Reddy
జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీకి మరో షాక్‌ తగిలింది… నిర్మల్ జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే.. భారతీయ జనతా పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు… గతంలో నిర్మల్

గద్దర్ ను కలిసిన కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి

Vasishta Reddy
గ్రేటర్‌ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు ప్రచారాలు మొదలు పెట్టేశాయి. ఇక కాంగ్రెస్‌ పార్టీ తరఫున రేవంత్‌ రెడ్డి అన్నీ తానై ప్రచారంలో దూసుకుపోతున్నాడు.

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అహ్మద్‌ పటేల్‌ కరోనాతో మృతి..

Vasishta Reddy
కాంగ్రెస్‌ పార్టీలో విషాదం చోటు చేసుకుంది. ఆ పార్టీ సీనియర్‌ నేత అహ్మద్‌ పటేల్‌ కరోనా చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం మృతి చెందారు. గురుగావ్‌లోని వేదాంత

టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో ఒక చిత్తు కాగితం.. చెత్త బుట్టలో వేయడానికే

Vasishta Reddy
టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో ఒక చిత్తు కాగితమని.. చెత్త బుట్టలో వేయడానికి కూడా పనికి రాదని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో చూసి..నిర్ఘాంత పోయానన్నారు.

సీఎం కేసీఆర్ తోనే అభివృద్ది సాధ్యం..

Vasishta Reddy
కాంగ్రెస్ , బీజేపీ ఎన్ని కుయుక్తులు పన్నినా జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ గెలుపును ఆపలేరని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

పీసీసీ చీఫ్ గా రేవంత్‌ రెడ్డి..! ప్రకటన ఎప్పుడంటే

Vasishta Reddy
కాంగ్రెస్ పీసీసీ చీఫ్ పదవికి మల్కాజ్ గిరి ఎంపీ, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పేరును పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. దుబ్బాక ఉప ఎన్నికలో

గ్రేటర్‌ ఎన్నికలు ఆపాలన్న కాంగ్రెస్‌ పిల్ పై హైకోర్టు ఆగ్రహం…

Vasishta Reddy
జీహెచ్ఎంసీ ఎన్నికలు ఆపాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ దాఖలు చేసిన పిల్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దాసోజు శ్రవణ్ న్యాయవాది అభ్యర్థనతో

బిహార్‌లో సరే…తెలంగాణకు‌ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వరా..?

Vasishta Reddy
కాంగ్రెస్‌, బీజేపీలపై మంత్రి హరీశ్ రావు ఫైర్‌ అయ్యారు. ఇవాళ పఠాన్‌ చెరులో టీఆర్‌ఎస్‌ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. సిద్ధాంతం‌

రేవంత్ రెడ్డికి దిమ్మదిరిగే షాక్‌..

Vasishta Reddy
దుబ్బాక ఉప ఎన్నిక విజయం తర్వాత బీజేపీ మరింత దూకుడు పెంచింది. గ్రేటర్‌ ఎన్నికల్లో జెండా ఎగురవేయాలనే ఉత్సాహంతో ముందుకు వెళుతోంది. ఈ నేపథ్యలోనే ఇతర పార్టీల