దేశరాజధాని ఢిల్లీలో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ రైతులు పోరాటం చేస్తున్నారు.. దీంతో, కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. బీజేపీ అగ్రనేతలు
ప్రముఖ బాలీవుడ్ నటి ఉర్మిళా మంటోడ్కర్ ఇవాళ శివసేన పార్టీలో చేరనున్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున నార్త్ ముంబై స్థానం నుంచి పోటీ చేసి
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్పర్సన్ విజయశాంతి కాంగ్రెస్కు గుడ్బై చెప్పి.. త్వరలో బిజెపిలో చేరనున్నారని కొన్ని రోజులుగా ప్రచారం జోరుగా సాగుతోంది. కానీ ఇప్పుడు
జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది… నిర్మల్ జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే.. భారతీయ జనతా పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు… గతంలో నిర్మల్
గ్రేటర్ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు ప్రచారాలు మొదలు పెట్టేశాయి. ఇక కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి అన్నీ తానై ప్రచారంలో దూసుకుపోతున్నాడు.
టీఆర్ఎస్ మేనిఫెస్టో ఒక చిత్తు కాగితమని.. చెత్త బుట్టలో వేయడానికి కూడా పనికి రాదని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ మేనిఫెస్టో చూసి..నిర్ఘాంత పోయానన్నారు.
కాంగ్రెస్ , బీజేపీ ఎన్ని కుయుక్తులు పన్నినా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపును ఆపలేరని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
కాంగ్రెస్ పీసీసీ చీఫ్ పదవికి మల్కాజ్ గిరి ఎంపీ, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పేరును పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. దుబ్బాక ఉప ఎన్నికలో
జీహెచ్ఎంసీ ఎన్నికలు ఆపాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ దాఖలు చేసిన పిల్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దాసోజు శ్రవణ్ న్యాయవాది అభ్యర్థనతో
కాంగ్రెస్, బీజేపీలపై మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. ఇవాళ పఠాన్ చెరులో టీఆర్ఎస్ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడారు. సిద్ధాంతం
దుబ్బాక ఉప ఎన్నిక విజయం తర్వాత బీజేపీ మరింత దూకుడు పెంచింది. గ్రేటర్ ఎన్నికల్లో జెండా ఎగురవేయాలనే ఉత్సాహంతో ముందుకు వెళుతోంది. ఈ నేపథ్యలోనే ఇతర పార్టీల