telugu navyamedia

comments

సీఎం జగన్ ఉద్యమానికి ఊపిరి పోశారు…

Vasishta Reddy
విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ… సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందన ఉద్యమానికి ఊపిరి పోసినట్లయిందని, బడ్జెట్ సమావేశాల్లో స్టీల్ ప్లాంటుకు అనుకూలంగా

పంచాయితీ ఎన్నికల పై ఏపీ స్పీకర్ కీలక వ్యాఖ్యలు…

Vasishta Reddy
మూడవ విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తన స్వగ్రామమైన తొగరాంలో కుటుంబసమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం. తొగరాంలో ఓటువేయడం సంతోషంగా ఉందన్న

ప్రజాస్వామ్యాన్ని వైసీపీ ప్రభుత్వం ఖూనీ చేస్తోంది : ఆలపాటి రాజా

Vasishta Reddy
ఏపీలో ప్రస్తుతం ఎలక్షన్స్ రచ్చ నడుస్తుంది. మున్సిపల్ ఎన్నికలకు రీ-నోటిఫికేషన్ ఇవ్వాలని అన్ని రాజకీయ పార్టీలు ఎస్ఈసీని కోరాయి అని టీడీపీ నేత ఆలపాటి రాజా అన్నారు.

తెలంగాణాలో రాజన్న రాజ్యం తీసుకొస్తా : షర్మిల

Vasishta Reddy
నల్గొండ జిల్లాతో పాటు ప్రతీ జిల్లా నేతలను కలుస్తా తెలంగాణాలో రాజన్న రాజ్యం ఎందుకు లేదన్నది నా ప్రధాన ఆలోచన. నేడు నల్గొండ జిల్లా నేతలతో మాట్లాడుతున్నా

సోము వీర్రాజు కామెంట్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదు…

Vasishta Reddy
వైసీపీ మంత్రి పినిపె విశ్వరూప్ ఏపీ బీజేపీ అధ్యక్షుడు అయిన సోము వీర్రాజు వ్యాఖ్యల పై స్పందించాడు. బీసీలను సీఎం చేస్తామని బీజేపీ చెప్పడం సంతోషం. కానీ

చేపపిల్లలను వదిలిన మంత్రి జగదీష్ రెడ్డి…

Vasishta Reddy
ముఖ్యమంత్రి కేసీఆర్… గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసే  విధంగా వ్యవసాయానికి, గ్రామీణ  వృత్తుల కు  పూర్వవైభవాన్ని తీసుకొచ్చారు అని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఈరోజు

డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు అందరికీ రావు…

Vasishta Reddy
ఈ మధ్య కాలంలో టీఆర్‌ఎస్‌ నాయకులు అడ్డంగా దొరికిపోతున్నారు. ఏకంగా మీడియా ముందే సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. అందరి దృష్టిలో టార్గెట్‌ అవుతున్నారు. తాజాగా.. డబుల్‌ బెడ్‌

బిగ్‌బాస్‌ సీజన్‌ 4పై నాగార్జున ఎమోషనల్‌ కామెంట్‌..

Vasishta Reddy
స్టార్‌ మా యొక్క అతిపెద్ద రియాల్టీ షో బిగ్‌బాస్‌ సీజన్‌ 4ను మహమ్మారి విజృంభణ వేళలోనూ సెప్టెంబర్‌లో ఆవిష్కరించడంతో పాటుగా ప్రస్తుతం ప్రసారం చేస్తున్నారు. గతంలో విజయవంతంగా

ఎంపీ ధర్మపురి అరవింద్‌కి స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చిన జనసేన

Vasishta Reddy
నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై జనసేన పార్టీ ఫైర్‌ అయింది. ఎంపీ అరవింద్‌ జనసేనతో జీహెచ్‌ఎంసీ, భవిష్యత్తులో ఎలాంటి పొత్తు ఉండదని చేసిన వ్యాఖ్యలపై జనసేన పార్టీ