telugu navyamedia

alapati raja

ప్రజాస్వామ్యాన్ని వైసీపీ ప్రభుత్వం ఖూనీ చేస్తోంది : ఆలపాటి రాజా

Vasishta Reddy
ఏపీలో ప్రస్తుతం ఎలక్షన్స్ రచ్చ నడుస్తుంది. మున్సిపల్ ఎన్నికలకు రీ-నోటిఫికేషన్ ఇవ్వాలని అన్ని రాజకీయ పార్టీలు ఎస్ఈసీని కోరాయి అని టీడీపీ నేత ఆలపాటి రాజా అన్నారు.