telugu navyamedia

CM Ys Jagan

వైఎస్ఆర్‌సీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు..

navyamedia
ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాల్లో వైకాపా అభ్యర్థులను ఖరారు చేసింది. వైసీపీ అధిష్టానం విజయసాయి రెడ్డికి మ‌రోసారి అవ‌కాశం క‌ల్పించ‌గా..లాయ‌ర్ నిరంజన్‌రెడ్డి, బీద

వైసీపీ రాజ్య‌స‌భ రేసులో ఆర్‌,కృష్ణ‌య్య‌..

navyamedia
*వైసీపీ రాజ్యసభ అభ్యర్థుల పేర్లు ఖ‌రారు.. *రెండు బీసీ, రెండు సామాజిక వ‌ర్గాల‌కు అవ‌కాశం.. *విజ‌య‌సాయిరెడ్డికి మ‌రోసారి అవ‌కాశం.. *నీరంజ‌న్‌రెడ్డికి వైసీపీ అవ‌కాశం.. *తాడేప‌ల్లి సీఎం క్యాంపు

నేడు కర్నూల్ జిల్లాలో సీఎం జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న

navyamedia
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేడు కర్నూల్ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలో ప్రపంచంలోనే తొలి ఇంటిగ్రేటెడ్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ స్టోరేజ్‌ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు . ఓర్వకల్లు

సీఎం జగన్ ను నిలదీసిన నారా లోకేష్..‘ఘాటు’ లేఖ

navyamedia
పీఆర్సీ, సీపీఎస్ ర‌ద్దు కోసం మీ ప్రభుత్వంపై నిర‌స‌న తెలిపిన టీచర్లను వేధించేందుకు టెన్త్ ప‌రీక్షల్ని వాడుకుంటున్నార‌నే అనుమానాలున్నాయని సీఎం జగన్‌కు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా

రక్తాన్ని స్వేదంగా మార్చి అవరోధాలను అభివృద్ధి మెట్లుగా మలిచే కార్మిక శక్తికి వందనం..

navyamedia
అంత‌ర్జాతీయ కార్మిక దినోత్స‌వం సంద‌ర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా కార్మికులకు మే డే శుభాకాంక్షలు తెలిపారు. ”శ్రామిక శక్తిని మించిన ఆస్తి

మంత్రి కేటీఆర్ వ్యాఖ్య‌ల‌ను ఏకీభవిస్తున్నా- ఆధారాల‌తో సీపీఐ నేత నారాయణ

navyamedia
పక్క రాష్ట్రంలో కరెంటు, నీళ్లు లేవు… రోడ్లన్నీ ధ్వంసమయ్యాయి’ అని మంత్రి కేటీఆర్… ఏపీపై చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నానని సీపీఐ నేత నారాయణ స్పష్టం చేశారు.

బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసు సంచలన తీర్పుపై సీఎం జగన్‌ హ‌ర్షం..

navyamedia
బీటెక్ విద్యార్థిని రమ్యశ్రీ హత్య కేసులో గుంటూరు జిల్లా ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.ఈ కేసులో హంతకుడైన శశికృష్ణకు ఉరి శిక్ష విధిస్తూ తీర్పు

మాజీ మంత్రి అని పిలవొద్దు..మంత్రి పదవి నాకు వెంట్రుక ముక్కతో సమానం..

navyamedia
మాజీమంత్రి కొడాలి నాని మంత్రి ప‌దవిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి నాకు వెంట్రుక ముక్కతో సమానమని చెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గుడివాడ

ఒంగోలులో ఆర్టీఏ అధికారుల ఓవరాక్షన్‌పై సీఎం జగన్‌ సీరియస్‌..

navyamedia
ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో ఆర్టీఏ అధికారుల ఓవరాక్షన్‌పై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీఏ అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బుధవారం రాత్రి

సీఎం ప‌ర్య‌ట‌న కోసమ‌ని.. కుటుంబాన్ని న‌డిరోడ్డుపై దించేసి కారును తీసుకెళ్లిన అధికారులు

navyamedia
*సీఎం ప‌ర్య‌ట‌న కోసమ‌ని వాళ్ల కారును తీసుకెళ్లిన అధికారులు *రాత్రంతా అర్టీసీ స్టాండ్‌లో ఉన్న కుటుంబం.. *ఆర్డీఏ అధికారులు తీరుపై సీఎంఓ సీరియ‌స్‌ *కారులో వెళ్తున్న‌కుటుంబాన్ని న‌డిరోడ్డుపై

విజయసాయి రెడ్డికి ముఖ్యమంత్రి జ‌గ‌న్ షాక్

navyamedia
వైసీపీ కీలక నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి షాక్ ఇచ్చారు. మంగళవారం రోజున 28 జిల్లాలకు పార్టీ అధ్యక్షులు, 11 మంది

ఏపీలో ఉంది రెడ్ల రాజ్యం కాదు.. బడుగుల రాజ్యం..

navyamedia
ఏపీలో ఉంది రెడ్ల రాజ్యం కాదని.. బడుగుల రాజ్యం అని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ప్రభుత్వంలో బడుగులకే