ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాల్లో వైకాపా అభ్యర్థులను ఖరారు చేసింది. వైసీపీ అధిష్టానం విజయసాయి రెడ్డికి మరోసారి అవకాశం కల్పించగా..లాయర్ నిరంజన్రెడ్డి, బీద
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేడు కర్నూల్ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలో ప్రపంచంలోనే తొలి ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు . ఓర్వకల్లు
పీఆర్సీ, సీపీఎస్ రద్దు కోసం మీ ప్రభుత్వంపై నిరసన తెలిపిన టీచర్లను వేధించేందుకు టెన్త్ పరీక్షల్ని వాడుకుంటున్నారనే అనుమానాలున్నాయని సీఎం జగన్కు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా కార్మికులకు మే డే శుభాకాంక్షలు తెలిపారు. ”శ్రామిక శక్తిని మించిన ఆస్తి
పక్క రాష్ట్రంలో కరెంటు, నీళ్లు లేవు… రోడ్లన్నీ ధ్వంసమయ్యాయి’ అని మంత్రి కేటీఆర్… ఏపీపై చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నానని సీపీఐ నేత నారాయణ స్పష్టం చేశారు.
బీటెక్ విద్యార్థిని రమ్యశ్రీ హత్య కేసులో గుంటూరు జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.ఈ కేసులో హంతకుడైన శశికృష్ణకు ఉరి శిక్ష విధిస్తూ తీర్పు
మాజీమంత్రి కొడాలి నాని మంత్రి పదవిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి నాకు వెంట్రుక ముక్కతో సమానమని చెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గుడివాడ
ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో ఆర్టీఏ అధికారుల ఓవరాక్షన్పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీఏ అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బుధవారం రాత్రి