ఒంగోలులో ఆర్టీఏ అధికారుల ఓవరాక్షన్పై సీఎం జగన్ సీరియస్..
ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో ఆర్టీఏ అధికారుల ఓవరాక్షన్పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీఏ అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బుధవారం రాత్రి